క్రికెట్ టోర్నీ ప్రారంభించిన ఎన్నారై తోట రామ్ కుమార్
వేములవాడ: క్రీడలతోనే యువకులకు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని టి ఆర్ కె ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ ఎన్నారై తోట రామ్ కుమార్ అన్నారు. ఈ...
టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. మూడు ఫార్మాట్లలో ఇరు జట్లు సుదీర్ఘకాలం తలపడనున్నాయి. కాగా, కెప్టెన్విరాట్ కోహ్లి టీ 20, వన్డే సిరీస్లకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడు. కానీ, ఆసీస్తో జరిగే...
సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిట్నెస్కు ఎంత ప్రాధాన్యతనిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన జనరేషన్లో కోహ్లి మిగితా ఆటగాళ్లకు రోల్మోడల్. ఎప్పుడూ నెట్ ప్రాక్టీస్, ఫిట్నెస్పై దృష్టి పెట్టే కోహ్లి.. ప్రస్తుతం...
ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ సందర్భంగా తొడకండరాల బాధతో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్న రోహిత్.. చివరి రెండు మ్యాచ్లాడాడు....
న్యూఢిల్లీ: భారత్లో బెట్టింగ్ను ఓ నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా బెట్టింగ్ పాల్పడినట్లు తెలిస్తే.. పోలీసులు తమ లాఠీలకు పని చెబుతారు. కానీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్కు సమయం దగ్గర పడుతుండడంతో కెప్టెన్తో పాటు మిగితా ఆటగాళ్లు ప్రాక్టీస్లో మునిగారు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు సరిగ్గా నెల రోజుల...
ఆస్ట్రేలియాతో సిరీస్ కు టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇది వరకు నైక్ జెర్సీతో ఆడిన క్రికెటర్లు.. నైక్తో ఒప్పందం ముగియడంతో కొత్త జెర్సీలోకి మారనుంది. తాజాగా బీసీసీఐ.. ఎంపీఎల్ స్పోర్స్ట్తో...
ఆస్ట్రేలియాలో.. భారతజట్టు టీ20, వన్డేలతో పాటు 4 టెస్టులాడననుంది. రెండు జట్ల బలాబలాలు చూస్తే.. ఇరు జట్లు మంచి ఫామ్లో ఉన్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లకు ఐపీఎల్ ద్వారా మంచి మ్యాచ్ ప్రాక్టీస్...
క్రికెట్లో కోహ్లి అసాధ్యుడని, అతనో ధృఢమైన వ్యక్తని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్రికెటర్ విరాట్ కోహ్లి. అతడు మైదానంలో దూకుడుగా ఉంటే సహచరులకు ఎక్కడలేని...
సచిన్ టెండూల్కర్.. ఈ పేరు వినగానే అతడిని క్రికెట్ దేవుడంటారు అభిమానులు. మాస్టర్ బ్లాస్టర్, లిటిల్ మాస్టర్, సెంచరీల కింగ్ ఇలా ఎన్నెన్నో పేర్లు క్రికెట్ ప్రియుల మదిలో మెదులుతాయి. కాగా, సచిన్.....
వచ్చే ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) సీజన్లో రెగ్యులర్ జట్ల కంటే ఎక్కువ జట్లు తలపడే అవకాశాలున్నాయంటున్నాడు దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. ఎనిమిది జట్లకు అదనంగా మరో జట్టు జతకలిసే అవకాశం ఉందని...
ఈ ఏడాది చివరి నెలలో బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం.. కరోనా నేపథ్యంలో ఒకే చోట కాకుండా వర్ఛ్యువల్...