end
=
Sunday, February 15, 2026
Homeక్రీడలు

క్రీడలు

టీ విరామానికి భారత్‌ 253/6

బ్రిస్బేన్‌: గబ్బా వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ ఎదురీదుతోంది. టీ విరామ సమయానికి 88 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఇంకా 116 పరుగుల...

ముగిసిన రెండో రోజు ఆట.. ఇండియా 62/2

బ్రిస్బేన్‌: ఆతిథ్య ఆస్ట్రేలియాతో కీలకమైన నాలుగో టెస్టులో తలపడుతున్న టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 26 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(44)...

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లినే అత్యుత్తమం

కొలంబో: వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని శ్రీలంక పేసర్ ఇసురు ఉడానా పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ గత దశాబ్దకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఐసీసీ...

ఈ ఎగ్జయిట్‌మెంట్‌కు కారణం దాదానే

ఆసీస్‌ మాజీ స్పిన్నర్ బ్రాడ్‌ హాగ్‌ ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఆట మామూలుగా ఉండదు. రెండు జట్లు తలపడుతున్నప్పుడు ఆట ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాక్‌తో మ్యాచ్‌ అంటే...

డ్రాగా ముగిసిన సిడ్నీ టెస్టు ..

అదరగొట్టిన పంత్, పుజారా- ఓటమిని తప్పించిన అశ్విన్‌, విహారి- ఆసీస్‌ ఆశలు ఆవిరిసిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ చేజారకుండా.. టీమిండియా ఆటగాళ్లు హనుమ విహారి(23 నాటౌట్‌), అశ్విన్(39 నాటౌట్‌) అద్భుత...

జాతి వివక్ష వ్యాఖ్యలపై కెప్టెన్‌ విరాట్ ఆగ్రహం

భారత ఆటగాళ్లపై ఆస్ట్రేలియా అభిమానులు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఈ...

ఇండియాకు భారీ టార్గెట్‌ నిర్దేశించిన ఆసీస్‌

సిడ్నీ: మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా.. భారత్‌కు 407 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. నాలుగో రోజు ఆటలో భాగంగా తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్‌ 312/6 వద్ద డిక్లేర్‌ చేసింది. దాంతో తొలి...

భారత క్రికెటర్లపై జాత్యహంకార వ్యాఖ్యలు

సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా‌ ప్రేక్షకులు రెచ్చిపోయారు. టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై జాత్యహంకార వ్యాఖ్యలు...

భారీ ఆధిక్యం దిశగా ఆసీస్‌..

సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యతను కలుపుకొని మొత్తంగా...

స్మిత్‌ సెంచరీ.. ఆసీస్ భారీ స్కోరు ‌

సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ స్టీవెన్‌ స్మిత్‌ సెంచరీతో చెలరేగాడు. 226 బంతులు ఎదుర్కొన్న స్మిత్‌ 131 పరుగులు చేశాడు. అందులో 16 బౌండరీలున్నాయి. తొలిరోజు టాస్‌ గెలిచి...

మూడో టెస్టుకు జట్టు ప్రకటన

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనునన్న మూడో టెస్టుకు తుది జట్టును ప్రకటించింది జట్టు యాజమాన్యం. ఈ మ్యాచ్‌తో యువ బౌలర్‌ నవదీప్‌ సైనీ ఆరంగేట్రం చేయనున్నాడు. అలాగే రోహిత్‌ శర్మకు కూడా తుది...

గంగూలీకి గుండెపోటు

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ క్రికెటర్‌ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురయ్యారు. వైద్యులు ఆయన గుండెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. కాగా, ఉదయం జిమ్‌లో ఉండగా ఉన్నట్లుండి కళ్లు చీకట్లు కమ్మడం,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -