end
Saturday, June 13, 2026
వార్తలురాష్ట్రీయంబాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాటం..
- Advertisment -

బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాటం..

- Advertisment -
- Advertisment -

నేరం జరిగిన తర్వాత నేను డి‌ఎస్‌పి ఒకటి చెప్తున్న ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేయండి. బాదితులకి న్యాయం చేయండి. ఎం‌ఐ‌ఎం వాళ్ళని కేస్ నుండి తప్పించాలని చూస్తున్నారు అని BJP MLA రఘునంధన్ మీడియా ముందు ప్రస్తావించారు. ఆయన ఆరోపిచ్చిన ఎం‌ఐ‌ఎం ఎం‌ఎల్‌ఏ తనయుడు ఈ కేస్ లో ఉన్నారని స్పష్టం చేసారు. అలాగే తను రెడ్ కలర్ బెంజ్ లో ఈ సంఘటన జరిగింది ఆయన ఆరోపించారు. ఆ కార్ లో జరిగిన వీడియో క్లిప్స్ మరియు ఫోటోస్ తమ దగర ఉన్నాయని మీడియా ముందు వెల్లడించారు. ఎంత వరకు బయట పెట్టాలో అంతే వరకు బయట పెడతా అని ఆయన చెప్పారు.  ఆ అమ్మాయి తో క్లోజ్ గా ఉన్న ఫోటోస్ ని కూడా మీడియా ముందు సాక్ష్యం గా చూపించారు. కే‌టి‌ఆర్ ట్విట్ట్ చేసినట్టుగా తప్పు చేసిన నిధింతులని శిక్షించాలని ఈ కేస్ లో టి‌ఆర్‌ఎస్ వాళ్ళు ఉన్న MIM వాళ్ళు ఉన్న  ఎవరు ఉన్న శిక్షించాలని దాని అర్దం అని ఆయన చెప్పారు. పోలీసు వాళ్ళకి తెల్సి కూడా వాళ్ళ నేరం ఏమి లేదు అని క్లీన్ చీటి ఇచ్చారని ఆయన బాదాపడుతు మీడియా ముందు సాక్ష్యాలని బయటపెట్టారు బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ రఘునంధన్. ఇన్సిడెంట్ జరిగినపుడు కార్లో నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంది అని తన దగ్గర ఉన్న వీడియో క్లిప్ ని కూడా లైవ్ లో చూపించారు. బదితురాలికి న్యాయం జరిగేవరకు బి‌జే‌పి పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -