end
Sunday, August 30, 2026
బిజినెస్‌కార్వీ కన్సల్టెన్సీ యజమానిపై కేసు నమోదు
- Advertisment -

కార్వీ కన్సల్టెన్సీ యజమానిపై కేసు నమోదు

- Advertisment -
- Advertisment -

బ్రోకింగ్‌, కన్సల్టెన్సీ సంస్థ కార్వీ మరో వివాదంలో పడింది. పవర్‌ ప్లాంట్‌ షేర్లలో గోల్‌మాల్‌ జరిగినట్లు ప్లాంట్‌ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కార్వీ కన్సల్టెన్సీ యజమాని పార్థసారథిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను పోలీస్‌స్టేషన్‌కు రప్పించి విచారించారు. సీఆర్‌పీసీ 41 కింద ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే క్లయింట్లకు సంబంధించి 2 వేల కోట్ల రూపాయల మేర దుర్వినియోగం జరిగిన విషయం తెలిసిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -