end
Monday, August 31, 2026
వార్తలురాష్ట్రీయంఔటర్‌ రింగ్‌ రోడ్డుపై టోల్‌ ఛార్జీల పెంపు
- Advertisment -

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై టోల్‌ ఛార్జీల పెంపు

- Advertisment -
- Advertisment -

ORR Toll Charges Increased : హైదరాబాద్‌(Hyderabad)లోని ఔటర్‌ రింగ్‌ (Outer RingRoad)రోడ్డుపై టోల్‌ ఛార్జీలు(Toll Charges) పెరిగాయి. ఈ ఛార్జీల పెంపు ఏప్రిల్‌ 1, 2025 నుండి అమలులోకి వస్తాయి. కారు(car), జీపు(jeep), లైట్‌ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచి, ప్రస్తుతం ఉన్న రూ.2.34 నుండి రూ.2.44కి పెంచారు. మినీ బస్‌(mini bus), ఎల్‌సీవీలకు కిలోమీటర్‌కు 20 పైసలు పెంచి, రూ.3.77 నుండి రూ.3.94కి పెంచారు. 2 యాక్సిల్‌ బస్సులకు కిలోమీటర్‌కు 31 పైసలు పెంచి, రూ.6.69 నుండి రూ.7కి పెంచారు. భారీ వాహనాలకు కిలోమీటర్‌కు 70 పైసలు పెంచి, రూ.15.09 నుండి రూ.15.78కి పెంచారు.

ఈ పెంపు కారణంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులపై ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉంది. టోల్‌ ఛార్జీలను ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా(IRB Infra) సంస్థ వసూలు చేస్తోంది.

మీ అభిప్రాయం ఏమిటి? ఈ పెంపు ప్రయాణికులపై ఎలా ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారు?

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -