end
Thursday, June 11, 2026
సినీమాస్టేజ్ దిగి వెళ్లిపోయిన వర్మ...
- Advertisment -

స్టేజ్ దిగి వెళ్లిపోయిన వర్మ…

- Advertisment -
- Advertisment -

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమ్మాయి. జులై 15న ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా మాట్లాడిన ఆర్జీవీ అందరికీ థ్యాంక్స చెప్పారు.
కాంట్రవర్సీ కింగ్, స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది ఓ సెన్సెషన్ అవుతుంది. తనకు నచ్చిందే చేస్తాడు నచ్చకపోతే మొఖంపైనే చెప్పేస్తాడు. అవతలి వారు ఎవరు ఉన్నా వారు ఏమనుకున్నా తన మనసులోని మాటను మొఖంపైనే చెప్పేస్తాడు. తాజాగా యాంకర్ శ్యామలపై కొద్దిగా సీరియస్ అయ్యారు. ఆర్జీవీని విసిగించే ప్రశ్నలు అడగటంతో ఆమెపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

శ్యామల వచ్చి చిన్న రిక్వెస్ట్ అంటూ మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించి వచ్చిన కొన్ని సినిమాల పేర్లను చెప్పాలంటూ కొన్ని ప్రశ్నలు వేసింది. మొదటి ప్రశ్నకే వర్మ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఇది గమనించక శ్యామల మరో ప్రశ్న వేసింది. దీంతో ఆర్జీవీ సీరియస్ అయ్యారు. నేను ప్రస్తుతం చాలా ఎమోషనల్‌గా ఉన్నా. ఇది చాలా సీరియస్ సినిమా అంటూ మైక్ ఇచ్చేసి వర్మ స్టేజ్ దిగి వెళ్లిపోయాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -