కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
(Hyderabad) హైదరాబాద్: మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని కొల్త్తూరు గ్రామనికి చెందిన కురుమ సంఘం నాయకులు బోధరి యాదగిర్, రేగు లచ్చయ్య, రేగు నగేష్, రేగు శ్రీను, బోదరి వెంకటేష్, బోధారి రమేష్, ఏటికపల్లి మల్లేష్, ఏటికపల్లి శేఖర్, లస్కర్ శ్రీశైలం, లస్కర్ రాజు ,బోధరి చరణ్ , రేగు సత్యనారాయణ, చెవ్వా బాబు మరియు కురుమ సంఘం నాయకులు మొర్సుబాయి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మాజీ మంత్రి,మేడ్చల్ (MLA MALLAREDDY) ఎమ్మెల్యే మల్లా రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్(BRS) పార్టీ లో (joinings) చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేష్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, బూపాల్ రెడ్డి, ఆంజనేయులు యాదవ్, సత్యనారాయణ, మల్లేష్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
