end
Thursday, July 16, 2026
వార్తలురాష్ట్రీయంబాలకృష్ణకు చేదు అనుభవం
- Advertisment -

బాలకృష్ణకు చేదు అనుభవం

- Advertisment -
- Advertisment -

ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే… నాలుగు నెలల తర్వాత తన స్వంతనియోజకవర్గమైన హిందూపురం తూముకుంటలో పర్యటన చేశారు. అయితే అక్కడ కొంత మంది చిన్నారులు, యువకులు జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో కోపోద్రిక్తులైన టీడీపీ నేతలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా బాలకృష్ణ సూగూరులోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -