end
Wednesday, May 13, 2026
వార్తలుజాతీయంప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే
- Advertisment -

ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే

- Advertisment -
- Advertisment -
  • టీడీపీ నేత కళా వెంకట్రావు

అమరావతి: తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఖండించారు. తాను పార్టీ మారడమేంటని ఆయన ప్రశ్నించారు. విలేకర్లతో మాట్లాడిన ఆయన.. పార్టీ మార్పు వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఇంటికి వస్తున్న విషయం కూడా తెలియదని ఆయన స్పష్టం చేశారు. తను చివరి వరకు చంద్రబాబుతోనే ఉంటానని, టీడీపీని వదిలే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అయినా పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని కళా వెంకట్రావు వెల్లడించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -