end
=
Wednesday, January 28, 2026
Homeబిజినెస్‌

బిజినెస్‌

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ బైక్స్

ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో చూసిన బైక్, స్కూటి ఉండటం చాలా సహజం. అలాంటిది మనం చూసుకునేది ఎంటి అంటే తక్కువ కర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చేవి చూసుకుంటాం కదా. అలాగే బెస్ట్...

GST వర్తించని వస్తువులు:

ప్రీ-ప్యాకేజ్డ్ మరియు ప్రీ-లేబుల్ వస్తువులపై సోమవారం నుండి 5 శాతం జిఎస్‌టి విధించడంపై గందరగోళం మధ్య, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం మాట్లాడుతూ, ఈ వస్తువులను వదులుగా అమ్మినప్పుడు ఎటువంటి జిఎస్‌టి...

దివాలా అంచుల్లోకి ఈ బ్యూటీ కంపెనీ……

కాస్మోటిక్స్ దిగ్గజం రెవ్లాన్ దివాలా అంచుల్లోకి చేరుకుంది. మార్కెట్లో పోటీని తట్టుకోలేక, డిమాండ్ అందుకోలేక అయోమయం లో.. ఏకంగా చేతుల్లో ఎత్తేస్తోంది. వచ్చే వారంలోనే ప్రముఖ అమెరికన్ బ్యూటీ కంపెనీ రెవ్లాన్ దివాలా...

అందుబాటులోకి Tata Neu Super App

దేశీయ దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ (Tata Group) డిజిటల్ ఎకానమీ (Digital Economy) రంగంలో తన సత్తా చాటేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 7న...

పసిడి రేటు పడిపోయింది…

బంగారం కొనుగోలు చేయాలనే వారికి శుభవార్త. పసిడి రేటు పడిపోయింది. హైదారాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు నేలచూపులు చూశాయి. జూన్ 6న బంగారం ధరలు తగ్గాయి. రూ. 380 పడిపోయింది. 10 గ్రాములకు...

Paytm Payments Bank ఆర్‌బిఐ ఆంక్షలు

పేటీఎంపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) అంక్షలు విధించింది. పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులో కొత్త ఖాతాదారులను చేర్చుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది. పర్యవేక్షణ లోపాలు, ఐటీ...

LIC పాలసీల పునఃరుద్దరణకు మరో అవకాశం

భారతీయ అతిపెద్ద జీవిత బీమా కార్పోరేషన్‌ (LIC) బీమా పాలసీదారులకు శుభవార్త తెలిపింది. ఎవరైతే తమ వ్యక్తిగత జీవిత బీమా పాలసీలను మధ్యలోనే ఆపేశారో వారికి మళ్లీ పాలసీని పునఃరుద్దరణకు అవకాశం కల్పించింది....

జియో 20 శాతం క్యాష్‌బ్యాక్‌

టెలికాం సంస్థలు ఇటీవల టారిఫ్‌ రేట్లు పెంచుతూ యూజర్లకు షాక్‌ ఇచ్చాయి. మొదటగా ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ టారిఫ్‌ రేట్లు పెంచగా అదేబాటలో రిలయన్స్‌ జియో కూడా టారిఫ్‌ ప్లాన్‌ ధరలను పెంచింది. అయితే...

బ్యాంకులకు 12 రోజుల సెలవులు!

ఏప్రిల్‌ నెలలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు ఉండబోతున్నాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన క్యాలెండర్‌ ప్రకారం ఈ ఏప్రిల్‌ నెలలో దాదాపు సగం పనిదినాలు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి....

అగ్రరాజ్యంపై షియోమి కేసు

వాషింగ్టన్: చైనా కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టరాదంటూ అమెరికా ప్రభుత్వం విధించిన నిషేధంపై చైనా సంస్థ షియోమి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా అమెరికా ప్రభుత్వంపైనే కేసు వేసింది. ప్రభుత్వం ఈ...

ఎయిర్‌టెల్‌ కస్టమర్లు.. జాగ్రత్త

హైదరాబాద్‌: ఎయిర్‌టెల్‌ కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎయిర్‌టెల్‌ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. కస్టమర్లు తమ kyc ని...

కరోనా కాలంలో అంబానీ ఆర్జన ఎంతో తెలుసా..!

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం కారణంగా ధనిక-పేద అంతరాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఆక్స్‌ఫామ్ తాజాగా ఓ సంచలన నివేదిక ప్రచురించింది. ‘అసమానతల వైరస్’ పేరిట విడుదలైన ఈ నివేదికలో రిలయన్స్...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -