end
=
Thursday, May 16, 2024
Homeవిద్యా సమాచారం

విద్యా సమాచారం

తెలంగాణ గురుకుల కళాశాల ప్రవేశం గడువు పెంపు

తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజెస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ దరఖాస్తు గడువు సెప్టెంబర్‌ 5 వరకు పెంచుతూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి...

డేటా అనలిటిక్స్‌పై శిక్షణ

అమరావతి: ఇంజనీరింగ్ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పని చేస్తోందని ఆ సంస్థ చైర్మన్ చల్లా మధుసూధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఏపీఎస్‌ఎస్‌డీసీ-ఎక్సలర్ సంస్థ ఆధ్వర్యంలో డేటా అనలిటిక్స్‌పై...

2019 సివిల్‌ సర్వీసెస్‌‌ ఫలి‌తాల విడుదల

ప్రతిష్టాతకమైన ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ 2019కి సంబంధించిన తుది‌ ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. అందులో 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాకమైన సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 304...

సెప్టెంబర్‌ 5న సూళ్లు పునర్‌ ప్రారంభం

తాడేపల్లి : పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆగ‌స్టు 4న‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు....

ఏపీ ఎంసెట్‌కు 2,69,832 దరఖాస్తులు!

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జూలై 27 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఏపీ ఎంసెట్-2020 పరీక్షలకు 2,69,832 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంసెట్ కన్వీనర్ వి.రవీంద్ర మంగళవారం తెలిపారు. ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -