ప్రతి వ్యక్తి కొన్ని కర్మలు చేయక తప్పదు. వాటినే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు(Naimittika Karmas) అంటారు. నిత్య కర్మలు అంటే కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం, సంధ్యావందనం చేయడం, వ్యాయామం చేయడం,...
ప్రాణం ఉన్నా నిశ్చలంగా ఒకేచోట చైతన్యం లేకుండా ఉండడం బల్లి లక్షణం. మనుషుల్ని బంధించి, సంకెళ్లు వేసి కదలనివ్వకుండా చేసి పైశాచిక(Satanic) ఆనందం అనుభవించిన గోధ అనే రాజు శాపానికి గురై బల్లిగా...
పుణ్యస్నానం ప్రధానంగా రెండు మాసాల్లో చేస్తాం. కార్తికంలో సూర్యోదయానికంటే ముందు తులాలగ్నం(Libra) ఉంటుంది. ఆ సమయంలో స్నానం చేయాలి. దానివల్ల కార్తిక దామోదరుని అనుగ్రహం లభిస్తుంది. కఫవికారాలు దూరమౌతాయి. మాఘమాసంలో మకరలగ్నం(Capricorn) సూర్యోదయ...
ఈ ప్రశ్నకు పద్మపురాణంలోని వేంకటాచల మహాత్మ్యం “శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః” అంటూ సమాధానం చెప్పింది. అంటే తలకెక్కిన పాపాలనీ(Heady sinners) తలజుట్టుని ఆశ్రయించుకుని ఉంటాయి. వినయభావంతో భగవంతునికి సమర్పణగా ఆ...
దర్భలు(Darbhas) ఎప్పుడూ పవిత్రమైనవే. దర్భను తాక కూడదని చెప్పే సందర్భం ఒక్కటీ లేదు. అశుచి నుంచి మనల్ని బయటపడేసేది దర్భయే. ఇంటిలో ఏదైనా పెద్ద శుభకార్యం చేసిన కొద్దికాలానికే పెద్దలకు సంవత్సరీకాలు, తద్దినాలు(Taddinas)...
అవును ఇది నిజం !! అదెలాగో చూద్దాం..
భారతదేశం యొక్క రేడియో కార్యాచరణ పటాన్ని తీయండి, మీరు ఆశ్చర్యపోతారు! భారత ప్రభుత్వం యొక్క అణు రియాక్టర్ కాకుండా, అన్ని జ్యోతిర్లింగాల(Jyotirlingas) ప్రదేశాలలో అత్యధిక రేడియేషన్(Radiation)...
మేఘాలు భూమిపై ఉన్న నీటిని గ్రహించి మళ్లీ తిరిగి వర్షరూపంలో భూమికి చేరవేస్తాయి. అలాగే భక్తుడు మంత్రపూర్వకంగా సమర్పించే నివేదనలను భగవంతుడు అతని శ్రేయస్సుకే తిరిగి ఇస్తాడని మరీచికల్పం(Mirage) అనే గ్రంథం చెబుతోంది....
నిమ్మకాయలు(Lemons), తియ్య గుమ్మడి వంటి వాటిని ఉగ్రదేవతాశాంతికి వినియోగిస్తారు. వాహన ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికిగాను సాత్తిక దేవతల కంటే ఉగ్రదేవతలనే ఎక్కువగా నమ్ముతారు. సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహనపూజలు(Vahana Pooja) జరిపిస్తారు....
పూజా ప్రారంభంలో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటాం. క్రిందటి రోజున దైవాలను అర్చించిన పువ్వులు వగైరా తొలగిస్తాం. వాటినే నిర్మాల్యం అంటారు. ఈ నిర్మాల్యాన్ని ఎవరూ తొక్కకూడదు. చెరువు నీటిలో లేదా పారేనీటిలో...
‘శ్రీచక్రం శివయోర్వపుః’ అని ఉపనిషత్తులు చెపుతున్నాయి. పార్వతీపరమేశ్వరులు తమ శరీరాన్ని శ్రీచక్రం అనే దివ్వయంత్రంగా మార్చి భక్తులను పూజించుకోమని, శ్రీమహావిష్ణువు ద్వారా భూలోకానికి పంపించారు. అప్పటినుంచి ఈ యంత్రం భక్తుల పూజలు అందుకుంటోంది....
తిరుమల: నిన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని 48, 201 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,107 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.78 కోట్లుగా...