end
Wednesday, June 24, 2026
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంశ్రీవారి హుండీ ఆదాయం 2.78 కోట్లు
- Advertisment -

శ్రీవారి హుండీ ఆదాయం 2.78 కోట్లు

- Advertisment -
- Advertisment -

తిరుమల: నిన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని 48, 201 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,107 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.78 కోట్లుగా ఉంది. ఇక శేషాచల అటవీ ప్రాంతంలో శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటిని గురువారం టీటీడీ ఆధ్వర్యంలో ఏకాంతంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో అక్కడికి భక్తులను అనుమతించలేదు. ఫిబ్రవరి 19వ తేదీన రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా భక్తులు పరిమితంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. టీటీడీ కూడా ఆంక్షలతో కూడిన దర్శణానికి అనుమతిచ్చింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -