మేషం : వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తాయి. అకాల భోజనం, మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి అధికమవుతుంది. పాత బాకీల వసూలులో...
భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి
సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5....
మాట్లాడే రామచిలుకను చూసే ఉంటారు. కానీ, స్మార్ట్ఫోన్ను ఆపరేట్ చేసే చిలుక కూడా ఉంది అంటే నమ్మగలరా? వినడానికి కాస్త చిత్రంగా ఉన్నా ఇది నిజం. మొబైల్ను ఉపయోగించడం, మనుషులను అనుకరించడం, మాట్లాడటం...
21 రోజుల పాటు కొనసాగనున్నా కాణిపాకం బ్రహ్మోత్సవాలు..
కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి వారు రోజుకో వాహనంపై ఊరేగుతున్నాడు. శుక్రవారం వినాయకుడికి అత్యంత...
డబ్బు విషయాలను, నష్టపోయిన డబ్బు గురించీ ఎవరితోనూ చర్చించొద్దు. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ లాస్ ఉంటే… ఆ విషయాన్ని మీతోనే ఉంచుకోవాలి. మీరు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నారని తెలిస్తే… మీకు సాయం చేయడానికి...
ఓంకారం, శ్రీకారం మంగళవాచకాలు. శ్రీకారంతో ప్రారంభించిన ఏ కార్యమైనా జయం పొందుతుంది. క్షేమం కలుగుతుంది. ఏ కార్యక్రమమైనా ప్రారంభించడాన్ని శ్రీకారం చుట్టారు అని అంటూ ఉంటాం. శ్రీ అనే శబ్దానికి లక్ష్మి మొదలైన...
అంతుపట్టని విశ్వం రహస్యాల పరిశోధనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లండన్ శాస్ర్తవేత్తలు మరో ఘనత సాధించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి మన విశ్వంలో మరో 50 వరకు కొత్త గ్రహాలను కనుగొన్నారు....
తెరుచుకున్న అనంత పద్మనాభస్వామి ఆలయం
దేశంలో కరోనా వైరస్ వల్ల మార్చిలో లాక్డౌన్ విధించిన తర్వాత దాదాపు అన్ని ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియ నడుస్తుండడంతో తిరువనంతపురంలోని అత్యంత...
వాల్నట్స్తో షుగర్ వ్యాధి పరార్డయోబెటిక్ కంట్రోల్కు దివ్య ఔషధం
Diabetes:డయాబెటిస్ అనగానే మాములుగా అందరికి గుర్తుకు వచ్చేది వయస్సు మళ్లిన వారికి ఈ వ్యాధి వస్తుందని బావిస్తుంటారు. కానీ ఇప్పుడు వయసుతో పని లేదు....
సెప్టెంబర్ నుండి ఆపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్ ప్రారంభంబెంగుళూరు సెంట్రల్లో మొదటి ఆఫ్లైన్ రిటైల్ స్టోర్ ప్రారంభం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొబైల్ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ల విక్రయాన్ని భారతదేశంలో వచ్చే నెల...
నాలుగు రోజుల పాటు కొమురవెళ్లి మల్లన్న గుడి మూసివేస్తున్నారు. ఇటీవల ఆలయ అర్చకులకు, సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆలయాన్ని మూసివేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. కరోనా కొమరవెళ్లి చుట్టూ...
boAt Airdopes 131 ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్లను భారతదేశంలో విడుదల చేశారు, వీటి ధర రూ. 1,299. వైర్డ్ మరియు వైర్లెస్ హెడ్ఫోన్స్, ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్స్, వైర్లెస్ స్పీకర్లు, సౌండ్బార్లు...