end
=
Tuesday, March 10, 2026
Homeఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీ

సైన్స్‌ & టెక్నాలజీ

Samsung Galaxy M53 5G కొత్త మొబైల్‌

స్యామ్‌సంగ్‌ కంపెనీ మరో కొత్త మొబైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతుంది. Samsung Galaxy M53 5G మధ్యతరహా మొబైల్‌ను శుక్రవారం భారత్‌లో ప్రవేశపెట్టింది. ఈ మొబైల్‌ సూపర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లేతోపాటు 120Hz refresh...

Samsung నుండి కొత్త మొబైల్‌ Galaxy M33 5G

మొబైల్స్‌ కంపెనీ స్యామ్‌సంగ్‌ మరో మిడ్‌ రేంజ్‌ Samsung Galaxy M33 5G మొబైల్‌ ఫోన్‌ను ఏప్రిల్‌ 2న విడుదల చేయనుంది. అమెజాన్‌ ఇండియా ద్వారా ఈ మొబైల్‌ ఫోన్‌ అమ్మకం కొనసాగనుంది....

మార్కెట్‌లోకి Redmi10 2022 మొబైల్‌

గ్లోబల్‌ మొబైల్‌ మార్కెట్‌లోకి Xiaomi నుండి Redmi 10 2022 మరో సరికొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఈ మొబైల్‌ MediaTek Helio G88 SoC ప్రోసెసర్‌ కలిగి 4 జీబీ ర్యామ్‌,...

ఫేస్‌బుక్‌ కొత్తపేరు ‘మెటా’

ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, మెసెంజర్‌లు యదావిధి ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ ఇకపై 'మెటా'గా మారనుంది. కొత్తగా మెటావర్స్‌ టెక్నాలజీ తీసుకురాబోతున్నట్లు ఫేస్‌బుక్‌ సంస్థ సీఈఓ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, మెసెంజర్‌లలో ఎలాంటి మార్పు...

నిలిచిపోనున్న ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌

2022 జూన్‌ 15 నుంచి ఎక్స్‌ప్లోరర్11 డెస్క్‌ టాప్‌కు సపోర్టు నిలుపుదలమైక్రోసాఫ్ట్‌ ప్రకటన ప్రముఖ మైక్రోసాఫ్ట్‌ కు చెందిన వెబ్‌ బ్రౌజర్‌ ‘ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌’ సేవలు నిలిచిపోనున్నాయి. ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన...

రూ.15 వేల లోపు మంచి మొబైల్స్‌

ఇది స్మార్ట్‌ఫోన్‌ యుగం. ఇప్పుడన్నీ పనులు స్మార్ట్‌ ఫోన్‌ ద్వారానే చిటికెలో జరిగిపోతున్నాయి. డబ్బులు పంపడం, బిల్లులు కట్టడం, ఆన్‌లైన్‌ క్లాసులు, వీడియో కాన్ఫరెన్స్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచం అంతా అరచేతిలోనే...

నగరంలో ఒప్పో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌

హైదరాబాద్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో.. హైదరాబాద్‌లోని పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రంలో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. 5జీ టెక్నాలజీ వ్యవస్థలో కీలకమైన ఉత్పత్తుల టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు...

జనవరి నాటికి కోవిద్‌ వ్యాక్సిన్‌

కోవిడ్‌19 కట్టడికి వచ్చే(2021) జనవరి నాటికి దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేందుకు వీలున్నట్లు ఎయిమ్స్‌(AIIMS) డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తాజాగా పేర్కొన్నారు. ఈ రెండింటినీ దేశీ హెల్త్‌కేర్‌ రంగ కంపెనీలే అభివృద్ధి...

ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్‌

కరోనా వ్యాక్సిన్‌ దేశంలో 2021 ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి రానుంది. ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా...

ఈ టీకా కరోనాను సమర్థవంతంగా జయిస్తుంది..

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అమెరికాకు చెందిన ఫైజర్‌ కంపెనీ, యూరోప్‌కు చెందిన బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పని చేస్తోందని ఆ కంపెనీ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా చెప్పారు. తమ...

నింగిలోకి పీఎస్‌ఎల్వీ-సీ49

పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఈ ప్రయోగం విజయవంతమైంది. వర్షం కారణంగా 10 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ.. ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ...

Nokia 215 4G, 225 4G VoLTE మొబైల్స్‌ విడుదల

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సినీ ప్రముఖుల భారీ విరాళం.. హెచ్‌ఎండి గ్లోబల్‌ నోకియా రెండు కొత్త 4జీ ఫీచర్‌ 215 4G, 225 4G మొబైల్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇవి 4G VOLTE...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -