end
=
Wednesday, January 14, 2026
Homeవార్తలు

వార్తలు

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం వాయిదా

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీన నిర్వహించాల్సిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం (Swachhandhra-Swarnandhra Programme) వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

ఉచితాల కంటే సాధికారతే ప్రధాని మోదీ ఆలోచన: పీయూష్ గోయల్

Free distribution schemes : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఉచిత పథకాల పంపిణీపై కాకుండా ప్రజలను వివిధ ప్రభుత్వ పథకాల(Government schemes) ద్వారా స్వయం ఆధారితులుగా తీర్చిదిద్దడంపైనే ఎక్కువ...

ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లు

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(AP)లో పరిపాలనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం 11 జిల్లాల(11 districts)కు కొత్త జాయింట్ కలెక్టర్లను(New Joint Collectors) నియమించింది. ఈ బదిలీలు, నియామకాల జాబితాలో ఇటీవల...

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మళ్లీ చర్చ..

Telangana : రాష్ట్రంలో జిల్లాల (Districts) సంఖ్య మరోసారి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) కీలక నిర్ణయం తీసుకుని జిల్లాల విభజన చేపట్టారు....

ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు..14 మందికి కొత్త బాధ్యతలు

IAS Officers Transfers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ (Andhra Pradesh State Govt)యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం మొత్తం 14 మంది ఐఏఎస్‌...

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో భారీ చోరీ: రూ.60 లక్షల నగలు గల్లంతు

Srikakulam : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ(Kashibugga)లోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయం(Lord Venkateswara Swamy Temple) లో గత రాత్రి భారీ చోరీ చోటుచేసుకుంది. గత కొంతకాలంగా భక్తుల దర్శనాలకు మూసివుండిన ఈ...

కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారింది: కేటీఆర్

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(Yadadri Thermal Power Plant) నుంచి విద్యుత్ ఉత్పత్తి(Power generation) ప్రారంభమైన సందర్భంగా ముఖ్య వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు...

త్వరలో కొత్త చిరునామాకు ప్రధాని కార్యాలయం

Narendra Modi: భారత ప్రధాని కార్యాలయం(Prime Minister Office) (పీఎంవో) చరిత్రలో కీలకమైన మార్పుకు సిద్ధమవుతోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఢిల్లీ(Delhi)లోని సౌత్ బ్లాక్ నుంచే పనిచేస్తున్న పీఎంవో దాదాపు 78 ఏళ్ల...

విధ్వంసం నుంచి సుపరిపాలన దిశగా రాష్ట్రం: సీఎం చంద్రబాబు

Amaravati : విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని తిరిగి సుపరిపాలన దిశగా నడిపించామని ఆ ప్రయత్నాలకు 2025 ఏడాది మంచి ఫలితాలు ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu)తెలిపారు....

సీబీఐ ముందు హాజరైన టీవీకే అధినేత విజయ్‌

Delhi : కరూర్‌ తొక్కిసలాట ఘటన (Karur stampede case)దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ నాయకుడు విజయ్‌ (Vijay)సోమవారం సీబీఐ విచారణ(CBI)కు హాజరయ్యారు. ఈ...

ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగంలో అంతరాయం

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) 2026 సంవత్సరానికి సంబంధించిన తన తొలి అంతరిక్ష ప్రయోగాన్ని(space launch) సోమవారం ఉదయం 10:17 గంటలకు విజయవంతంగా ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట(Sriharikota) సతీష్ ధావన్...

వెనిజులా అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన ప్రకటన

Donald Trump: వెనెజువెలా(Venezuela) అధ్యక్షుడు నికొలస్ మదురో(Nicolas Maduro)ను అమెరికా బలగాలు బలవంతంగా అరెస్ట్ చేసి ఫ్లోరిడాకు తరలించిన ఘటన అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ పరిణామంతో వెనెజువెలాలో అధికార ఖాళీ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -