end
=
Sunday, January 11, 2026
Homeవార్తలు

వార్తలు

భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. నాకు నోబెల్ ఇవ్వాలి: ట్రంప్

భారత్‌–పాకిస్థాన్ మధ్య 2025లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తానే అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. వైట్‌హౌస్‌లో చమురు రంగ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన, తన...

సంక్రాంతి సందడి..ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు

Sankranti: సంక్రాంతి పండుగ(Sankranti festival)ను స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలనే తపనతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు(journeys) చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లోని ప్రధాన బస్...

తిరుమలలో రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలు..టీటీడీ వివరాలు వెల్లడి

TTD: తిరుమల(Tirumala)లో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలు(Vaikunta dwara darshanam) విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్...

గ్రీన్‌లాండ్‌పై అమెరికా కన్ను: నగదు ఆఫర్‌తో ట్రంప్ ప్రభుత్వ కొత్త వ్యూహం

Donald Trump: డెన్మార్క్ (Denmark)ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను(Greenland) తమ దేశంలో విలీనం చేసుకునే అంశంపై అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం(Donald Trump government) మరోసారి చర్చలకు తెరలేపినట్లు సమాచారం. గ్రీన్‌లాండ్ ప్రజలను డెన్మార్క్...

సికింద్రాబాద్ అస్థిత్వంపై కాంగ్రెస్ కుట్రలు : తలసాని శ్రీనివాస్

Secunderabad : సికింద్రాబాద్‌కు ఉన్న ఘనమైన చరిత్ర(Great history)ను, ప్రత్యేక గుర్తింపును దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్...

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ వేళ జైశంకర్ భద్రతకు భారీ ఆపరేషన్

Jaishankar: అమెరికాలో ప్రభుత్వ(America Government) షట్‌డౌన్(Shutdown) ప్రభావం అనూహ్యంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar)ప్రయాణంపై పడింది. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో, ఐక్యరాజ్యసమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో ముందుగా...

కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ దందా చేస్తోంది: కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

Telangana : కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Govt) సీరియల్‌ స్నాచర్‌లా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఉర్దూ యూనివర్సిటీ భూములకు(Urdu University lands) సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన...

పంట నిల్వకు సరికొత్త ‘సైలో’ వ్యవస్థ: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Telangana : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని(Agriculture sector) మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. పంటలను దీర్ఘకాలం...

అబార్షన్‌కు భర్త అనుమతి అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

Delhi High Court : ప్రెగ్నెన్సీని (Pregnancy) కొనసాగించాలని మహిళను బలవంతం చేయడం ఆమె శరీర స్వేచ్ఛపై నేరుగా దాడి చేసినట్టేనని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసింది....

తీర భద్రతకు మడ అడవులే కవచం: పవన్ కల్యాణ్

Mangrove forests : తీర ప్రాంత భద్రత, పర్యావరణ పరిరక్షణ(Environmental protection) అంశాల్లో మడ అడవుల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) మరోసారి...

సమంత ‘మా ఇంటి బంగారం’ టీజర్ విడుదల

Maa Inti Bangaram: కొంతకాలంగా వెండితెరపై కనిపించకుండా విరామం తీసుకున్న స్టార్ హీరోయిన్ సమంత(star heroine Samantha) ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ రూపంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఆమె...

ఏపీలో మద్యం ధరల పెంపు.. బార్లపై అదనపు సుంకం రద్దు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానాన్ని(Alcohol policy) మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో(Council of Ministers meeting) మద్యం...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -