end
=
Thursday, December 25, 2025
Homeవార్తలు

వార్తలు

మేడారంలో గద్దెలపై కొలువుదీరిన పగిడిద్దరాజు, గోవిందరాజు

Medaram Maha Jatara 2026: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో(Medaram) పుణ్యక్షేత్ర వాతావరణం నెలకొంది. గద్దెలపై పగిడిద్దరాజు(Pagiddaraja), గోవిందరాజులు(Govindaraja) కొలువుదీరడంతో పరిసరాలు ఆధ్యాత్మిక కాంతులతో నిండాయి. ఆదివాసీ సంప్రదాయాలను అక్షరాలా పాటిస్తూ...

సంక్రాంతి కానుకగా గ్రామాల్లో అన్న క్యాంటీన్లు..ఏపీ ప్రభుత్వ విస్తృత సన్నాహాలు

AP Government: గ్రామీణ ప్రజలకు సంక్రాంతి పండు(Sankranti festival)గను మరింత ఆనందంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న...

న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు:సీపీ సజ్జనార్

Sajjanar: నూతన సంవత్సర వేడుకల(New Year celebrations)ను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా జరగనున్న న్యూ ఇయర్ పార్టీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు...

ఇస్రో మరో చారిత్రక ఘట్టం: నింగిలోకి దూసుకెళ్లిన ‘బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2’

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)(ISRO) మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తన అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ‘బాహుబలి’గా పేరుగాంచిన LVM3-M6 ద్వారా అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్–6...

కొత్త గరిష్టాలకు బంగారం–వెండి ధరలు

Gold Prices: అంతర్జాతీయ మార్కెట్ల(International markets)లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రతరం కావడంతో పెట్టుబడిదారులు(Investors) సేఫ్ హేవన్ ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా అమెరికా–వెనిజువెలా మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు...

ఏపీలో న్యాయవాదులకు భారీ ఊరట: రూ.5.60 కోట్ల సంక్షేమ నిధులకు ఆమోదం

AP Bar Council: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదుల(lawyers) ఏపీ బార్ కౌన్సిల్ న్యాయవాదుల సంక్షేమ కమిటీ(Welfare Committee)శుభవార్త అందించింది. న్యాయవాదులు మరియు వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరణానంతర ప్రయోజనాలు, వైద్య...

విదేశాల్లో దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడం రాహుల్‌కు అలవాటుగా మారిపోయింది: బీజేపీ

Berlin : జర్మనీ పర్యటన(Germany tour)లో భాగంగా బెర్లిన్‌(Berlin)లో కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt)పై...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?

Telangana : తెలంగాణ రాజకీయ వర్గాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్(Phone Tapping case) వ్యవహారం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(...

భవిష్యత్తులో నాలెడ్జ్‌ ఎకానమీ, టెక్నాలజీకి చిరునామాగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ : సీఎం చంద్రబాబు

Amaravati Quantum valley: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్వాంటమ్‌ టెక్నాలజీపై విస్తృత చర్చ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిశోధనలకు కేంద్రంగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ(Amaravati...

బిహార్‌లో ఎన్డీయే పాలనపై శశి థరూర్ ప్రశంసలు

Bihar: మౌలిక వసతులు, శాంతిభద్రతల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(bjp)పై ప్రశంసలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్(Shashi Tharoor) మరోసారి రాజకీయ...

ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు..నీళ్లు-నిజాలు చర్చతో గత పాలనపై ఫోకస్!

Assembly meetings : ఇటీవల మాజీ సీఎం కేసీఆర్(kcr) నిర్వహించిన ప్రెస్‌మీట్ అనంతరం తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రెండేళ్ల గడువు పొందినా ప్రాజెక్టుల వద్ద...

బీజేపీ గుప్పిట్లోనే దేశంలోని సంస్థాగత వ్యవస్థలన్ని: రాహుల్ గాంధీ

Rahul Gandhi : దేశంలోని కీలకమైన సంస్థాగత వ్యవస్థలు(Organizational systems) పూర్తిగా బీజేపీ( BJP) గుప్పిట్లోకి వెళ్లాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కేవలం రాజకీయ సమస్య...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -