end
=
Tuesday, October 14, 2025
Homeవార్తలు

వార్తలు

వికసిత్ భారత్‌ లక్ష్యంగా రైతులు కీలక పాత్ర: ప్రధాని మోదీ

PM Modi: దేశం వికసిత్ భారత్‌ (Viksit Bharat)వైపు పయనించాలంటే రైతులు కీలకంగా సహకరించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో వ్యవసాయం ఆధారస్తంభంగా ఉండగా, రైతుల(Farmers) కృషి...

సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు, ..పిల్లి : హరీశ్ రావు ఎద్దేవా

Harish Rao: తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ఈరోజు మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌పై ఆగ్రహంతో కడుపపుచ్చుకుని విలియించిన హరీశ్ రావు...

దేశంలో ముస్లిం జనాభా పెరుగుదలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Amit Shah: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుతోంది (Muslim population growth), దీనికి మూలకారణం అక్రమ చొరబాట్లే(illegal immigration)నని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)...

పుస్తకాలు మానసిక పరిపక్వతకు మార్గం : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

Vijayawada: పుస్తకాలు చదవడం ద్వారా మానసిక పరిపక్వత సాధ్యమవుతుందని, తన జీవితంపై పుస్తకాల(Books) ప్రభావం ఎంతో గాఢంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. తుమ్మలపల్లి...

నోబెల్ శాంతి బహుమతి… ట్రంప్ నిరాశపై వైట్ హౌస్ విమర్శ.. నోబెల్ కమిటీ చురకలు

Nobel Peace Prize : ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ఈసంవత్సరానికి వెనెజువేలాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో(Maria Corina Machado) గెలుచుకున్న విషయం తెలిసిందే....

నా శాఖలో పెత్తనం ఏంటి?..మేడారం అభివృద్ధి టెండర్లపై పొంగులేటి – సురేఖ మధ్య వివాదం

Konda Surekha: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి కీలక విభేదం బయటపడింది. ప్రతిష్ఠాత్మకమైన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ(Medaram Sammakka Saralamma Temple) అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ(Tender process)లో...

ఈనెల 15న తెలంగాణ కేబినెట్ భేటీ.. హైకోర్టు తీర్పుపై ప్రధాన చర్చ

Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections)పై తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు(High Court judgment) రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను సృష్టించింది. గత అర్థరాత్రి హైకోర్టు విడుదల చేసిన...

ట్రంప్ నుండి చైనాకు మరో షాక్..100 శాతం సుంకాల బాదుడు

Washington: అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చైనా(China)కు మరోసారి షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే ఉన్న సుంకాలకు తోడు, తాజాగా చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు (సుంకాలు)(100 percent tariffs)...

సీఐకి బెదిరింపులు.. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు

Perni Nani: మచిలీపట్నంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైసీపీ ప్రముఖ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)తో పాటు మరో 29 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు(Case Registration) చేశారు....

దగ్గు మందు వివాదం.. సీబీఐ విచారణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Cough Syrup: మధ్యప్రదేశ్‌లో ప్రముఖ దగ్గుమందు ‘కోల్డ్‌రిఫ్‌’ (Coldrif Cough Syrup) వాడకం కారణంగా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ విషాద ఘటనపై సీబీఐ దర్యాప్తు...

ఏఐ మాయలో టీడీపీ నేతలు..చంద్రబాబు, దేవినేని ఉమ పేరుతో భారీ మోసం

AI Video Call Fraud: సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ఓ అద్భుతం అయితే, దాన్ని అడ్డం పెట్టుకుని మోసాలు చేయడమూ అంతే శక్తివంతంగా మారింది. తాజాగా, ప్రముఖ తెలుగు రాజకీయ నేతలైన ముఖ్య...

నోబెల్ శాంతి బహుమతి.. ఒబామా పై ట్రంప్‌ అక్కసు

Washington: నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(President Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎనిమిది యుద్ధాలను ఆపినప్పటికీ ఈ ప్రతిష్ఠాత్మక బహుమతి రావచ్చో లేదో...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -