end
=
Thursday, May 1, 2025
Homeవార్తలుఅంతర్జాతీయం

అంతర్జాతీయం

వ్యాక్సిన్‌ ఎఫెక్ట్‌.. 23 మంది మృతి

నార్వేలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 23 మంది మరణించారు. వారందరూ వృద్ధులేనట. దాంతో నార్వే ప్రభుత్వం.. వృద్ధాప్యంలో ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్‌ తీసుకోవద్దని సూచించింది....

బైడెన్‌ బృదంలో మరో భారతీయురాలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, యూఎస్‌ ప్రథమ మహిళ జిల్ బైడెన్ బృందంలో మరో భారతీయురాలికి కీలక పదవి దక్కింది. భారత సంతతి మహిళ గరిమా వర్మను జిల్ డిజిటల్...

కరోనా టీకా తీసుకున్న బ్రిటన్ రాణి

లండన్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) శనివారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. 'క్వీన్,...

ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్‌..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ షాకిచ్చింది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ట్రంప్ తన సందేశాల ద్వారా హింసను ప్రోత్సహించే ఆస్కారముందని ఈ సందర్భంగా ట్విట్టర్ అభిప్రాయపడింది....

అధ్యక్ష పీఠం వదిలేదే లేదు: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష పీఠాన్ని తాను ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి నొక్కి చెప్పారు. అవసరమైతే.. ఎంతవరకైనా పోరాడతానని వెల్లడించారు. జార్జియాలో మంగళవారం జరగనున్న రన్నాఫ్‌ ఎన్నిక నేపథ్యంలో...

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడి దుర్మరణం

షికాగో: పై చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నగర యువకుడు.. పార్ట్ టైం జాబ్‌(క్యాబ్‌ డ్రైవింగ్‌) చేస్తూ ప్రమాదావశాత్తు మరణించాడు. వివరాలు చూస్తే.. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు...

ఒబామా పుస్తకానికి విశేష స్పందన

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్‌ ఒబామా రాసిన పుస్తకానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఆయన రాసిన 'ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌' పుస్తకం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. మఖ్యంగా కెనడా, అమెరికా దేశాల్లో ఈ...

మోదీతో కలిసి ముందుకెళ్తాం: బైడెన్

భారత ప్రధాని, అంతర్జాతీయంగా మంచి చరిష్మా ఉన్న నేత నరేంద్రమోదీతో కలిసి పనిచేయడానికి తాము సిద్దంగా ఉన్నట్లు అమెరికా నూతన అధ్యక్షులు జో బైడెన్‌ తెలిపారు. కోవిడ్‌ లాంటి అంతర్జాతీయ సవాళ్లపై మోదీతో...

కరోనా వ్యాప్తి.. నేటికి ఏడాది పూర్తి

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మొదటి కేసు వెలుగు చూసి నేటికి ఏడాది పూర్తయింది. వాస్తవానికి ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ హాంకాంగ్ పత్రిక ‘ది...

20 ఏళ్ల అనంతరం పాక్‌ నుంచి విముక్తి

పాక్‌ చెరలో చిక్కుకున్న ఓ భారతీయుడు 20 ఏళ్ల తర్వాత తన పుట్టిన గడ్డపై అడుగుమోపాడు. ఆ సందర్భంలో అతడి ముఖంలో విరిసిన కాంతిని వర్ణించలేము. వివరాలు చూస్తే.. ఒడిషాలోని సుందర్‌ఘర్‌ జిల్లా,...

‘లాక్‌డౌన్‌’.. వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌

పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం ఈ ఏడాదిని కరోనా మహమ్మారి పూర్తిగా వశపరుచుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న అన్ని తరాల వారు జీవితంలో తొలిసారి లాక్‌డౌన్‌ను అనుభవించారు. ఒక్కరోజు కర్ఫ్యూ ఉంటేనే విపరీతంగా...

చరిత్ర సృష్టించిన కమలా హ్యారీస్‌

అమెరికా ఉపాధ్యక్ష పోరులో నెగ్గిన తొలి మహిళగా భారత మూలాలున్న కమలా హ్యారిస్‌(55) చరిత్ర సృష్టించారు. అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. 230 ఏళ్ల ఆ దేశ చరిత్రలో తొలిసారి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -