end
=
Tuesday, December 23, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

రఫేల్‌ యుద్ధవిమానంలో గగన విహారం చేసిన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము

Rafale fighter jet : దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌గా ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) బుధవారం చరిత్ర సృష్టించారు. ఆమె హరియాణా (Haryana)...

ఢిల్లీలో ‘క్లౌడ్ సీడింగ్’కు సర్వం సిద్ధం.. వాతావరణమే కీలకం!

Delhi : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని (Air pollution) తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త ప్రయత్నాలకు సిద్ధమవుతోంది. కాలుష్య నియంత్రణలో భాగంగా కృత్రిమ వర్షం కురిపించే ‘క్లౌడ్ సీడింగ్’(Cloud...

భారత తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ పేరు..

Supreme Court: భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా (New CJI) జస్టిస్‌ సూర్యకాంత్‌ (Justice Suryakant)ఎంపికయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌ (Justice B.R....

రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన..విద్యార్థినిపై యాసిడ్ దాడి

Delhi: రాజధాని ఢిల్లీలో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో ఓ 20 ఏళ్ల విద్యార్థిని(student)పై ముగ్గురు యువకులు యాసిడ్ దాడి(Acid Attack)కి తెగబడ్డారు. తనను పదేపదే...

ఐదేళ్ల విరామం తరువాత భారత్-చైనా మధ్య పునః ప్రారంభమైన విమాన సర్వీసులు

India China flights: దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత్-చైనా మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. ఈ పునఃప్రారంభం ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణలో ఒక కీలకమైన మైలురాయిగా భావిస్తున్నారు....

ఆర్జేడీ ఆట‌విక పాల‌న వ‌ద్దు.. ఎన్డీయే కూట‌మిని గెలిపించండి: అమిత్ షా

Union Home Minister Amit Shah : బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల (Bihar Assembly elections ) ప్ర‌చారం జోరుగా సాగుతున్న‌ది. మ‌హాఘ‌ట్బంధ‌న్ కూట‌మి(Mahaghatbandhan alliance), ఎన్డీయే కూట‌మి పోటా పోటీగా ప్ర‌చారం...

కాల్పుల మోత… కీలక మావోయిస్టు నేత మృతి

Assam: కోక్రాజార్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు (Maoist) కీలక నేత మరణించాడని అధికారులు ప్రకటించారు. ఈ మావోయిస్టు నాయకుడు ఇపిల్ ముర్ము, ఇటీవల రైల్వే ట్రాక్‌లో జరిగిన పేలుడు ఘటనకు ప్రధాన...

ఐక్యరాజ్యసమితిపై జైశంకర్ తీవ్ర విమర్శలు..సంస్కరణలు తప్పనిసరి అని వ్యాఖ్య

Jaishankar: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఐక్యరాజ్యసమితి (United Nations) ప్రస్తుత పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన యూఎన్ 80వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగిస్తూ,...

అధికారంలోకి వ‌స్తే.. రూ.500కే గ్యాస్‌ సిలిండ‌ర్ ఇస్తాం: తేజ‌స్వి యాద‌వ్‌

Tejashwi Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar assembly elections) విపక్ష మహాకూటమి (మహాగఠ్‌బంధన్‌) తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భక్తియార్పూర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.....

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌కు తప్పిన పెను ప్రమాదం..

President Draupadi Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ పర్యటన (Kerala tour)లో భాగంగా ఒక్క క్షణానికి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా...

ప్రమాదకర స్థాయికి ఢిల్లిలో వ్యాయుకాలుష్యం..మరింత దిగజారే అవకాశం ఉందని హెచ్చరిక

Delhi Pollution: దీపావళి పండగ (Diwali festival)ముగిసి రెండు రోజులు గడిచినా, ఆ సంబరాల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీని ఇంకా వీడలేదు. పండుగ సమయంలో కాలిన బాణాసంచా(Burnt fireworks), వాహనాల ధూమపానాల...

రాముడి స్ఫూర్తితోనే ‘ఆపరేషన్ సిందూర్’: ప్రజలకు ప్రధాని మోదీ లేఖ

PM Modi: ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు పలికుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఓ సందేశం రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన ఈ దీపావళి ప్రత్యేకతలను, దేశ అభివృద్ధి,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -