end
=
Saturday, May 3, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

దేశంలో పెరగుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండో రోజు కూడా 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్తగా 8,582 కరోనా పాజిటివ్‌...

ఢిల్లీలో ఘోరం… ఎర్రటి ఎండలో చిన్నారి

చిన్నారి హోం వర్క్‌ చేయలేదని మిట్ట మధ్యాహ్నం ఎండలో కాళ్లు చేతులు కట్టిపడేసిన సంఘటన సోషల్‌ మీడియాలో వైరస్‌ అయింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ హృదయవిదారక దృశ్యం చుట్టుపక్కల వారిని కలవరపెట్టింది....

క్యాన్సర్ కి వ్యాక్సిన్!!!

క్యాన్సర్ వ్యాక్సిన్‌లు అంటే ఏమిటి? Cancer.Net ఎడిటోరియల్ బోర్డ్, 08/2020 ద్వారా ఆమోదించబడింది వ్యాక్సిన్‌లు వ్యాధితో పోరాడటానికి శరీరానికి సహాయపడే మందులను, హానికరమైన సూక్ష్మక్రిములు మరియు కణాలను కనుగొని నాశనం చేయడానికి వారు రోగనిరోధక...

ప్రాణాలు తీసిన రమ్మీ

చెన్నై మణలి పుదునగర్ లో లైవ్ రమ్మీలో బంగారం, డబ్బు కోల్పోయిన ఐ‌టీ ఉద్యోగిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భవానీ(29) ఐ‌టీ సంస్థ లో పనిచేస్తుంది. ఆరేళ్ళ క్రితం భవానీ...

కేరళలో నోరోవైరస్

కేరళలో నోరోవైరస్ సంక్రమణ కనుగొనబడింది ఇక్కడ గమనించవలసిన లక్షణాలు ఉన్నాయి. నోరోవైరస్ వ్యాధి అత్యంత అంటువ్యాధి కాబట్టి ప్రజలు పరిశుభ్రత పాటించాలని కేరళ ఆరోగ్య మంత్రి కోరారు, PTI వార్తా సంస్థ నివేదించింది....

ఎల్‌పీజీ సిలిండ‌ర్‌పై స‌బ్సిడీ పూర్తిగా ఎత్తివేత 

కేంద్ర ప్ర‌భుత్వం దేశ ప్ర‌జ‌ల‌కు భారీ షాక్ ఇచ్చింది. గృహ వినియోగ‌దారులు ఉప‌యోగించే ఎల్‌పిజీ సిలిండ‌ర్‌పై స‌బ్సిడీని పూర్తిగా ఎత్తివేసింది.  గురువారం ఆయిల్ సెక్ర‌ట‌రీ పంక‌జ్ జైన్ మీడియాకు వెల్ల‌డించారు. కేవ‌లం ప్ర‌ధాన‌మంత్రి...

దేశంలో మంకీపాక్స్‌ కేసులు

కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతున్న వేళ దేశంలో మరో వైరస్‌ కలకలం రేపుతోంది. విదేశాలలో పర్యటన చేసిన వ్యక్తులకు మంకీపాక్స్‌ సోకడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దేశంలో 80కి పైగా మంకీపాక్స్‌ కేసులు...

ఘోర అగ్ని ప్రమాదం… 27 మంది మృతి

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 27 మంది మంటలకు ఆహుతి కాగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశరాజధాని ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో నాలుగు అంతస్తుల గల వాణిజ్య...

అన్మాదమ్ములపై కాల్పుల మోత

పాత కక్షల కారణంగా అన్నాదమ్ములిద్దరిని వెంబడించి కాల్పులు జరిపారు ముగ్గురు దుండగులు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి జరిగింది. ఢిల్లీలోని సుభాష్‌నగర్‌లో అన్నాదమ్ములు ఇద్దరు కారులో వెళ్తున్నారు. అకస్మాత్తుగా ముగ్గురు...

3 వేల కరోనా పాజిటివ్‌ కేసులు

190 కోట్ల వ్యాక్సినేషన్‌ డోసుల పంపిణీ దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు రోజుకు 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య...

పోలీసులకు సెలవులు రద్దు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు సెలవుల్లో పోలీసులు వెంటనే విధుల్లోకి హాజరు కావాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. సెలవులను మే 4వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు...

భారత్‌ కొత్త ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే

ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండేను నియమించనున్నట్లు భారత రక్షణ మంత్రిత్వశాఖ ట్విట్టర్‌లో తెలియజేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే ఏప్రిల్‌ 30న పదవీ విరమణ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -