end
=
Thursday, May 1, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

హైకోర్టును ఆశ్రయిస్తాంః ముస్లిం లా బోర్డు

బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు సరైంది కాదు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తమకు అన్యాయం జరిగిందని స్పెషల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు నిర్ణయించింది....

నేరాలు అరికట్టడంలో యోగి ప్రభుత్వం ఫెయిల్‌

కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు ఉత్తరప్రదేశ్‌లో రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు ఎక్కువవుతున్నాయని, యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నేరాలను అదుపు చేయపోతుందని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌...

నలుగురు హీరోయిన్ల ఫోన్లు సీజ్

వెబ్‌డెస్కు : బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేసింది ఎన్సీబీ నలుగురు హీరోయిన్లను ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టింది. ఈ కేసులో ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ప్రశ్నించిన ఎన్సీబీ, నిన్న మరో...

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌సింగ్‌ మృతి

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన జూన్‌ 25న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో మ‌ల్టీఆర్గాన్ డిసిన్ఫెక్షన్‌...

దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం

24 గంటల్లో 88,600 పాజిటివ్‌ కేసులతోపాటు 1,124 మరణాలు.. తెలంగాణకు కొత్త ఐపీఎస్‌లు భారతదేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల...

గానగంధర్వుడు బాలు ఇక లేరు

50 రోజులుగా కరోనాతో పోరాడిన బాలసుబ్రహ్మణ్యంతీవ్ర దిగ్ర్భాంతిలో అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కరోనా వైరస్‌తో పోరాడి చివరికి కన్ను మూశారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స...

కరోనాతో కేంద్ర రైల్వే సహాయ మంత్రి మృతి

కరోనా మహమ్మారికి దేశంలోని ప్రముఖులు, పోలీసులు, రాజకీయ నాయకులు బలవుతున్నారు. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌ అంగడి ఈరోజు(బుధవారం) కరోనా సోకి చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో మృతి చెందారు. దీంతో...

ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభం

ఆపిల్‌ ఉత్పత్తులను ఇక నుండి నేరుగా కొనవచ్చు ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ తన ఆన్‌లైన్‌ వ్యాపార కలాపాలను ఈ రోజు నుండి ప్రారంభించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌...

యూనివర్సిటీల్లో విద్యా సంవత్సరం ప్రారంభం

దేశంలోని విశ్వవిద్యాలయాలలో నవంబర్‌ 1 నుండి 2020-21 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ప్రకటించింది. డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం కోర్సులను ప్రారంభించాలని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను...

సాయుధ బలగాల్లో లక్ష ఉద్యోగాలు

కేంద్ర సాయుధ బలగాల్లో లక్ష పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ విభాగాలలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఖాళీలు ఏర్పడినట్లు కేంద్ర...

ఎస్పీ బాలు ఆరోగ్యం మెరుగు

ఆహారం తీసుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్‌ సోకి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే బాలు ఆరోగ్యం కుదుటపడుతుందని, చాలా మేరకు కోలుకున్నారని బాలు...

నిరుద్యోగులకు కేంద్రం తీపి కబురు

ఉపాధి కోల్పోయినవారికి మూడు నెలలు సగం జీతం వెబ్‌డెస్కు : కరోనా వైరస్ మహమ్మారి ప్రజల ప్రాణాలే కాదు, వారి జీవన ప్రమాణాలను హరిస్తోంది. వైరస్ నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ వల్ల లక్షలాది మంది...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -