దేశంలోని ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ ఐఐటీ తన అధికారిక వెబ్సైట్ http://result.jeeadv.ac.in/ లో ఫలితాలను ఉంచింది. గత నెల...
కార్మిక బీమా కొత్త నిబంధనలు జారీ
జిల్లాలో పోలీసు యాక్ట్ 30, 30(ఎ) అమలు
కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆర్థిక సంక్షోభంలో...
అన్లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని మినహాయింపులతో బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఈ నెల 15...
బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు సరైంది కాదు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తమకు అన్యాయం జరిగిందని స్పెషల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది....
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ
తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
ఉత్తరప్రదేశ్లో రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు ఎక్కువవుతున్నాయని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేరాలను అదుపు చేయపోతుందని నేషనల్ కాంగ్రెస్ పార్టీ జనరల్...
వెబ్డెస్కు : బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేసింది ఎన్సీబీ నలుగురు హీరోయిన్లను ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టింది. ఈ కేసులో ఇప్పటికే రకుల్ ప్రీత్సింగ్ను ప్రశ్నించిన ఎన్సీబీ, నిన్న మరో...
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన జూన్ 25న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో మల్టీఆర్గాన్ డిసిన్ఫెక్షన్...
24 గంటల్లో 88,600 పాజిటివ్ కేసులతోపాటు 1,124 మరణాలు..
తెలంగాణకు కొత్త ఐపీఎస్లు
భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల...
కరోనా మహమ్మారికి దేశంలోని ప్రముఖులు, పోలీసులు, రాజకీయ నాయకులు బలవుతున్నారు. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి ఈరోజు(బుధవారం) కరోనా సోకి చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్లో మృతి చెందారు. దీంతో...
ఆపిల్ ఉత్పత్తులను ఇక నుండి నేరుగా కొనవచ్చు
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన ఆన్లైన్ వ్యాపార కలాపాలను ఈ రోజు నుండి ప్రారంభించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఇండియా ఆన్లైన్...
దేశంలోని విశ్వవిద్యాలయాలలో నవంబర్ 1 నుండి 2020-21 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ (UGC) ప్రకటించింది. డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం కోర్సులను ప్రారంభించాలని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను...