end
=
Thursday, May 1, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌కు కరోనా పాజిటివ్‌

‘నిన్న చేయించుకున్న కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ ప్రస్తుతం నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా వేరుగా...

కళాశాల, వర్సిటీల పరీక్షలు నిర్వహించాల్సిందే !

యూజీసీ మార్గదర్శకాలను సమర్థించిన సుప్రీంకోర్టు దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని కళాశాలలు, పాఠశాలలు, యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు పాఠశాలల విద్యార్థులను డైరెక్టుగా పైతరగతులకు పరీక్షలు లేకుండా...

మాల్యా రివ్యూ పిటిషన్‌పై ఉత్తర్వులు రిజర్వు

ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగవేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు తన పిల్లలకు 40 మిలియన్‌ డాలర్ల బదిలీ చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడిన ఘటనలో 2017లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది....

‘మేము ముగ్గురం కాబోతున్నాం’

'జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం' అంటూ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీతో తను ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. అంటే...

GST చెల్లింపులు ఆలస్యం చేస్తే వడ్డీ వసూలు

జీఎస్టి(వస్తు సేవల పన్ను) ఇక నుండి ఆలస్యంగా చెల్లిస్తే నికర బకాయిలపై వడ్డీ విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుండి ఈ నిబంధన అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర...

కరోనా నుంచి కోలుకుంటున్న ‘SPB’

కరోనా వైరస్‌ వల్ల చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాలసుబ్రహ్మణ్యం కాస్త కోలుకున్నాడని ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌ వీడియో ద్వారా తెలిపారు. తన తండ్రి బాలు చికిత్సకు సహకరిస్తున్నాడని, ఎన్నో...

మారటోరియంపై వడ్డీలు విధించడం సరికాదుః సుప్రీంకోర్టు

వడ్డీలు మాఫీ చేసే దిశగా ఆలోచించాలని కేంద్రానికి సూచన కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీనివల్ల దేశంలో ప్రజల జీవనంపై చాలా ప్రభావాన్ని చూపించింది. ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం...

ఇక ‘అనంత’ ఆలయాన్ని దర్శించుకోవచ్చు

తెరుచుకున్న అనంత పద్మనాభస్వామి ఆలయం దేశంలో కరోనా వైరస్‌ వల్ల మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన తర్వాత దాదాపు అన్ని ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ ప్రక్రియ నడుస్తుండడంతో తిరువనంతపురంలోని అత్యంత...

కనీసం దుస్తులు కూడా తాకనివ్వదు..

టచ్‌ ఎలర్జీ గురించి విన్నారా ఎప్పుడైనా విని వుండురు ఎందుకంటే ఉంటే గింటే ఫుడ్ ఎల‌ర్జీ, డ‌స్ట్ ఎల‌ర్జీ ఉన్నోళ్ల‌ను విన్నాం. ఇంకా చెప్పాలంటే స్కిన్ ఎల‌ర్జీ కూడా వినే ఉన్నాం. అదేంటి ఈ...

భారత్‌లో ‘ఆపిల్‌’ ఆన్‌లైన్‌ అమ్మకాలు

సెప్టెంబర్‌ నుండి ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభంబెంగుళూరు సెంట్రల్‌లో మొదటి ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌ ప్రారంభం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొబైల్‌ సంస్థ ఆపిల్‌ తన ఐఫోన్ల విక్రయాన్ని భారతదేశంలో వచ్చే నెల...

కరోనాతో భారత జవాను మృతి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండం చేస్తోంది. ఈ వైరస్‌ ఎవరినీ వదలడం లేదు. చివరికి భారత సైన్యంలోని చాలా మందికి కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. అయితే తాజాగా కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న...

కూప్పకూలిన భవనం – శిథిలాల కింద 70 మంది

ఐదంతస్తుల భవనం కుప్ప కూలి దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘోరకలి మహారాష్ర్టలోని రాయ్‌గడ్‌ జిల్లాలో సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో జరిగినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -