end
=
Saturday, February 21, 2026
Homeవార్తలుజాతీయం

జాతీయం

ప్రయాణికుల కల నెరవేరే దిశగా వందేభారత్ స్లీపర్ రైలు..‘వాటర్ టెస్ట్’వీడియో షేర్ చేసిన మంత్రి

Vande Bharat Sleeper: భారతీయ రైల్వే(Indian Railways)ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు(Vande Bharat Sleeper Train) కీలకమైన మైలురాయిని దాటింది. ఈ అత్యాధునిక రైలు ట్రయల్ రన్ విజయవంతంగా...

జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే కీలక మార్పులు ఇవే..!

Financial Changes 2026: మరో రెండు రోజుల్లో 2025 సంవత్సరం ముగిసి, 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. కొత్త ఏడాది ప్రారంభంతో పాటు సామాన్యుల జీవితం, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, బ్యాంకింగ్...

పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు కలచివేశాయి: ప్రధాని మోదీ

Narendra Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు(Drone attacks) జరిగాయన్న కథనాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తీవ్ర ఆందోళన వ్యక్తం...

కర్ణాటకలో న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక సడలింపు

Karnataka Government: 2025కి వీడ్కోలు పలికి 2026కు ఘన స్వాగతం చెప్పేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 రాగానే న్యూ ఇయర్ వేడుకల సందడి(New Year celebrations) మొదలవుతుంది....

మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు: స్థానిక ఎన్నికల వేళ కలిసిపోయిన పవార్ కుటుంబం

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) సమీపిస్తున్న వేళ, రాజకీయంగా విడిపోయిన పవార్ కుటుంబం(Pawar family) మళ్లీ ఒకే దారిలో నడవనుంది. శరద్ పవార్(Sharad...

ఢిల్లీలో దట్టమైన పొగమంచు..రెడ్‌ అలర్ట్‌.. విమాన సర్వీసులకు అంతరాయం

Delhi: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు(Dense fog) పూర్తిగా కమ్మేసింది. అతి సమీపంలో ఉన్న వాహనాలు(Vehicles) కూడా కనిపించని స్థాయికి విజిబిలిటీ(Visibility) పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల...

న్యూఇయర్‌ వేడుకల ముందు ఢిల్లీలో భారీ భద్రతా చర్యలు..285 మంది అరెస్టు

Delhi: నూతన సంవత్సర వేడుకలు(New Year celebrations) శాంతియుతంగా జరగాలనే లక్ష్యంతో ఢిల్లీ పోలీసులు(Delhi Police) విస్తృత స్థాయిలో భద్రతా చర్యలు(Security measures) చేపట్టారు. ఇందులో భాగంగా ఆగ్నేయ దిల్లీలో ‘ఆపరేషన్‌ ఆఘాత్‌...

రాష్ట్రపతి చేతుల మీదుగా ‘బాల పురస్కారం’ అందుకున్న వైభవ్ సూర్యవంశీ

Bihar : బిహార్‌కు చెందిన 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (cricketer Vaibhav Suryavanshi) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. క్రీడల రంగంలో అసాధారణ ప్రతిభను కనబరిచినందుకు...

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. దీర్ఘకాలిక పరిష్కారాలే అవసరం: జస్టిస్ సూర్యకాంత్

దేశ రాజధాని ఢిల్లీని రోజురోజుకు తీవ్రమవుతున్న వాయు కాలుష్యం తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రయోజనాలు కలిగించే చర్యలతో...

రైలు ప్రయాణికులకు మరో దెబ్బ: పెరిగిన ఛార్జీలు నేటి నుండి అమల్లోకి

Indian Railways: దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల(Train passengers)పై కేంద్ర ప్రభుత్వం(Central Govt) మరోసారి ఆర్థిక భారం మోపింది. రైల్వే శాఖ( Railway Department) ఇటీవల ప్రకటించిన కొత్త టికెట్ ధరలు నేటి నుంచే...

ఒడిశాలో ఘర్షణ ..ఐదుగురు మావోయిస్టులు మృతి

Encounter : ఒడిశా రాష్ట్రంలోని( Odisha State) కందమాల్‌ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists) మరియు భద్రతా బలగాల(Security forces) మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఐదుగురు...

ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గించలేరా?: కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Air pollution : ఢిల్లీ(Delhi)తో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) ప్రాంతాల్లో వాయు కాలుష్యం(Air pollution) తీవ్ర స్థాయికి చేరి ప్రజల ప్రాణాలపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫయర్ల(Air purifiers)పై...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -