ఆగ్రాలో తిండిలేక మరణించిన ఐదేళ్ల బాలిక
పేదరికం, దారిద్ర్యం దీంతో తినడానికి తిండిలేక ఓ ఐదేళ్ల బాలిక ఆకలిచావుకు గురైంది. ఈ దుర్బర ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. ఈ దీన పరిస్థితి విషయమై...
రూ.2.5 కోట్లకు సొంతం చేసుకున్న వ్యక్తి
మహోన్నతమైన వ్యక్తి, భారత జాతిపిత మహాత్మాగాంధీకి ధరించిన కళ్లజోడును బ్రిటన్లో వేలం వేశారు. బంగారం పూత పూసిన గాంధీజీ ధరించిన కళ్లజోడుకు రూ.2.5 కోట్లకు ఓ వ్యక్తి...
కోజికోడ్ విమానాశ్రయంలో 500 గ్రాముల బంగారం పట్టివేత
ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుండి 500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కోజికోడ్ విమానాశ్రయంలో శనివారం జరిగింది....
కోవిడ్19 వల్ల దాదాపు 7 నెలల తర్వాత కేంద్రం సినీ, టీవీ పరిశ్రమలకు షూటింగ్ల కోసం అనుమతి ఇచ్చింది. ఈ విషయం నిజంగా సినిమా వర్గాలకు తియ్యని కబురు. సినీ పరిశ్రమను నమ్ముకొని...
ఇంకా అపస్మారకస్థితిలోనే ప్రణబ్ముఖ్యమైన అవయవాలు మాత్రమే పనిచేస్తున్నాయి
మాజీ రాష్ర్టపతి ప్రణభ్ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ మధ్యనే ఆయనకు...
‘వందే భారత్’ రైల్వే టెండర్ల రద్దు
కేంద్రం మరోసారి చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. 'వందే భారత్'లో భాగంగా సెమీ హైస్పీడ్ రైల్వే తయారీకి జారీ చేసిన టెండర్లను రద్దు చేసినట్లు రైల్వే మంత్రిత్వ...
'టైమ్స్ ఫ్యాక్ట్- ఇండియా ఔట్ బ్రేక్' రిపోర్ట్ అంచనా
కరోనా లేదా కోవిడ్ 19 పేరు ఏదైనా గత ఆరు నెలల నుండి ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. మనిషి మనుగడే ప్రశ్నార్థకం చేసిన రక్కసి....
ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటికీ ఒకే పరీక్ష… "స్కోర్ కార్డు" మూడు సంవత్సరాలు వ్యాలిడిటీ.
అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరియు బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఇకనుండి ఒకే పరీక్ష రాసే విధంగా...
నడ్డి రోడ్డుపై పట్టపగలే, అందరు చూస్తుండగానే బిజెపి నాయకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ దుర్ఘటన ఝార్ఖండ్లో జరిగింది. దన్బాద్లోని బాక్మోర్ ప్రాంతంలో బిజెపి నాయకుడు సతీశ్సింగ్ కారు దిగి మొబైల్లో మాట్లాడుకుంటూ...
రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరుగతూనే ఉన్నాయి. చమురు కంపెనీలు మళ్లీ ధరలను పెంచుతూ వరుసగా ఐదో రోజు కూడా పెరుగుదలను నమోదు చేశాయి. దేశం మొత్తంమీద రూ.0.10 పైసలు పెంచగా దేశరాజధాని...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై బుధవారం ఆస్పత్రి వర్గాలు తాజా బులిటెన్ను విడుదల చేశాయి. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రకటించారు. ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ పరిస్థితి...