end
=
Tuesday, December 23, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

పరాజయం తరువాత ఆత్మపరిశీలనలో పీకే..ఆశ్రమంలో మౌన దీక్ష

Prashant Kishor: బీహార్ రాజకీయాలలో (Bihar Politics)వ్యూహకర్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ (పీకే), రాజకీయ నాయకుడిగా మారిన తరువాత జరిగిన తొలి కీలక నిర్ణయాల్లో భాగంగా ఒకరోజు మౌన దీక్ష...

బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్‌.. 10వ సారి ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం

Bihar : బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నో ఊహాగానాల మధ్య జేడీయూ నాయకుడు నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar)మరోసారి ముఖ్యమంత్రిగా (Bihar CM) బాధ్యతలు చేపట్టారు. పాట్నాలోని (Patna)గాంధీ మైదాన్‌లో...

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు: ‘బిల్లుల’ అంశంపై సుప్రీం కీలక తీర్పు

Supreme Court: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతి(President) లేదా గవర్నర్ ఆమోదం(Governor's approval) కోసం పంపించే బిల్లులపై నిర్ణయం తీసుకునే గడువు విధించాలా అన్న ప్రశ్నపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము...

ప్రత్యూష మృతి కేసు..రెండు దశాబ్దాల తరువాత తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Actress Pratyusha: రెండేళ్ల తరబడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు (Actress Pratyusha suicide case) మరో కీలక దశను చేరుకుంది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా...

అమెరికా నుండి భారత్‌కు గ్యాంగ్‌స్టర్ అన్మోల్‌ బిష్ణోయ్‌

Anmol Bishnoi : అమెరికా (America)అధికారుల చేతిలో అరెస్టైన గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్‌ (Gangster Anmol Bishnoi)ను భారత్‌(India)కు తీసుకువచ్చారు. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసు(NC leader Baba Siddiqui...

‘ఓటు చోరీ’ ఆరోపణలపై రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖుల లేఖ

vote chori :‘ఓటు చోరీ’ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని (Central Election Commission)లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పలుమార్లు చేసిన విమర్శలు పెద్ద...

మహిళా ఉగ్రవాదుల దళంతో.. భారత్‌పై ఆత్మాహుతి దాడికి జైషే మహ్మద్ సన్నాహాలు..

Jaish-e-Mohammed: భారత్‌(India)పై మరోసారి దాడి చేసేందుకు పాకిస్థాన్‌లో కార్యకలాపాలు జరుపుతున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ (Jaish-e-Mohammed terrorist organization) కొత్తగా కుట్రలు పన్నుతోందని నిఘా సంస్థలు వెల్లడించాయి. దేశంలో భారీ స్థాయి...

సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోంది: ప్రధాని మోదీ

Puttaparthi : పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో (Sri Sathya Sai Centenary Celebrations)పాల్గొనడం తనకు గొప్ప అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన...

మరో ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల మృతి!

Maoists: ఏపీ ఏజెన్సీ పరిమితిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతం (Maredumilli forest area)మళ్లీ ఉద్రిక్తంగా మారింది. బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలు (Security forces) నిర్వహించిన కూంబింగ్‌ ఆపరేషన్‌ (Combing operation)సమయంలో మావోయిస్టులతో...

కుటుంబంలో కలహా పై తొలిసారి స్పందించిన లాలు ప్రసాద్ యాదవ్

Lalu Prasad Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar assembly elections)ఆర్జేడీ(RJD)కి ఎదురైన భారీ నిరాశ పార్టీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు చెలరేగడానికి కారణమైంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించబడిన...

సౌదీ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

Saudi Arabia: సౌదీ అరేబియాలో జరిగిన భయానక బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి...

బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. 20న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు..

Bihar : బీహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి (NDA alliance) ఘన విజయాన్ని నెట్టుకొచ్చింది. రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను ఎన్డీఏ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -