end
=
Tuesday, December 23, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

కేంద్ర మాజీ మంత్రి పై బీజేపీ వేటు.. పార్టీ నుంచి సస్పెన్షన్

BJP : బీజేపీ క్రమశిక్షణా వ్యవహారాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అంతర్గత శాంతిని భంగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, మాజీ కేంద్ర మంత్రి మరియు...

గంగా నదిలానే బీజేపీ విజయాలు దేశమంతా వ్యాపిస్తున్నాయి: ప్రధాని మోడీ

Bihar Assembly Election : బీహార్‌(Bihar)పైగా ప్రవహించి పశ్చిమ బెంగాల్‌(West Bengal)ను చేరే గంగా నదిని ఉదాహరనగా తీసుకుంటూ, “గంగా (Ganga)ఎలా ముందుకు సాగుతుందో, బీజేపీ విజయాలు (BJP wins)కూడా అలానే దేశమంతా...

ఈ నెల 19న పీఎం కిసాన్ నిధుల విడుదల

PM Kisan: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం (Central Govt)మరోసారి ఆనందకరమైన సమాచారాన్ని అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (Prime Minister Kisan Samman Nidhi)(పీఎం-కిసాన్) పథకం...

ఢిల్లీ పేలుడు.. బాంబర్‌ ఉమర్‌ నబీ ఇల్లు పేల్చివేత..

Delhi Bomb Blast: ఢిల్లీ ఎర్రకోట (Red Fort)సమీపంలో జరిగిన భయానక బాంబు పేలుడు (Bomb explosion)దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు వేగంగా కొనసాగుతుండగా, విచారణ సంస్థలు కీలక...

ప్రముఖ పర్యావరణవేత్త సాలుమరద తిమ్మక్క కన్నుమూత

Bangalore :‘వృక్షమాత’గా ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన, పద్మశ్రీ పురస్కార గ్రహీత సాలుమరద తిమ్మక్క (Saalumarada Thimmakka)(114) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం...

బీహార్‌లో ఎన్డీఏ ప్రభంజనం.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ కూటమి

Bihar Election Results: బీహార్ (Bihar)రాజకీయ రంగంలో మరోసారి ఎన్డీఏ కూటమి (NDA alliance)శక్తి ప్రదర్శన కనబరుస్తోంది. ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్దిసేపటిలోనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో ఉన్న...

ఖైదీల ముందస్తు విడుదలపై 5 రాష్ట్రాలకు సుప్రీం డెడ్‌లైన్

Supreme Court: ఖైదీల ముందస్తు విడుదల (Early release of prisoners)(రెమిషన్) విధానాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైన ఐదు రాష్ట్రాలకు (Five states)సుప్రీంకోర్టు తుదిగడువు ఇచ్చింది. అస్సాం, హిమాచల్ ప్రదేశ్,...

ఎర్రకోట పేలుడు ఉగ్రచర్యే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం

Red Fort Blast: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఈ నెల 10వ తేదీన జరిగిన కారు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం (Central Govt)అధికారికంగా “ఉగ్రచర్య”గా (terrorist act)గుర్తించింది. ఎర్రకోట సమీపంలో సాయంత్రం...

ఢిల్లీ పేలుడు కేసులో వీడిన మిస్టరీ..డీఎన్‌ఏ పరీక్షలో కీలక నిజాలు వెల్లడి..

Delhi Blast Case: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట(Red Fort) సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న కారు బాంబు పేలుడు కేసు(Car bomb blast case)లో దర్యాప్తు అధికారులు గణనీయమైన పురోగతి సాధించారు. సాయంత్రం...

బీహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ప్రభావం నిపుణుల భారీ అంచనా..

Prashant Kishor: బీహార్‌(Bihar)లో రెండు విడతల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly elections)లో ఎన్డీయే కూటమి వైపే ఓటర్లు బలంగా మొగ్గు చూపారని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపారు. ఈ పోల్స్...

మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ

AP Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి (Sri Sathya Sai District...

ఢిల్లీ పేలుడు కేసులో సంచలనం.. రిపబ్లిక్‌ డే ప్రధాని ప్రసంగమే టార్గెట్!

Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా చోటుచేసుకున్న కారు పేలుడు (Car explosion)ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు దర్యాప్తు వేగంగా సాగుతుండగా, దాని వెనుక ఉన్న ఉగ్రకుట్రపై విస్తుపోయే...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -