end
=
Saturday, March 21, 2026
Homeవార్తలు

వార్తలు

నిజామాబాద్‌ లో ఘోర రోడ్డుప్రమాదం

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ముప్కాల్‌ మండలం కొత్తపల్లి జాతీయ రహదారిపై ఇండికా కారు టైర్‌పేలి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలం లోనే నలుగురు...

నితీశ్ కుమార్ 8వసారి ప్రమాణం..

బిహార్​ రాజకీయాల్లో జేడీయూ అధినేత నితీశ్​ కుమార్​ది ప్రత్యేక స్థానం. వికాస్‌ పురుష్‌గా, క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న నేతగా ప్రజల్లో మంచి పేరుంది.భాజపాకు గుడ్​బై చెప్పి.. ఆర్​జేడీ, కాంగ్రెస్​తో కలిశారు. మహాకూటమి పార్టీల...

శ్రీకాంత్‌ త్యాగి అరెస్ట్‌..

మీరట్‌లో త్యాగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హౌసింగ్‌ సోసైట్‌లో చేసిన దాడులను ప్రశ్నించిన మహిళపై దాడికి పాల్పడ్డాడు త్యాగి. గత నాలుగు రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఢిల్లీ శివార్ల లోని నోయిడా...

సీఎం ప‌ద‌వికి నితీష్ రాజీనామా

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు చేరుకొని తన రాజీనామా లేఖ గవర్నర్‌ ఫగ్‌ చౌహాన్‌ను అందించారు. పాదయాత్రగా వెళ్లి రాజీనామా చేస్తారని మీడియాలో ప్రచారం చేసిన అలా...

జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసిన మంత్రి

స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ చేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మెన్ రోజా...

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌కి కోవిడ్ పాజిటివ్.!

బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌కి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. స్వల్ప అనారోగ్యం తో బాధపడుతున్న రఘునందన్, కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం తాను బాగానే వున్నాననీ,...

తెలంగాణ వ్యాప్తంగా జెండా వందనం

హైదరాబాద్‌‌లోని హెచ్‌ఐసీసీ పరిదిలో సోమవారం (ఆగస్టు 8) సీఎం కేసీఆర్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించారు. అనంతరం జాతిపిత గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు...

భార్య మృతి భరించలేక భర్త ఆత్మహత్య

ప్రేమించాడు, పెళ్లిచేసుకున్నాడు. పండంటి పాప. విధి వింతనాటకం. రెండేళ్లకే భార్యమరణం. ఈ మనోవేధనతో భర్త పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాధ ఘటన రాజంపేట మండలం కొండాపూర్‌లో జరిగింది. ఎస్ఐ రాజు,...

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం…గేట్లు ఎత్తివేత

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్నా భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,23,937 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో...

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఆమోదం

మనుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సోమవారం నాడు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి రాజీనామా సమర్పించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్‌రెడ్డి స్పీకర్‌కు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఈ...

ఏపీకి భారీ వర్షసూచన

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడడంతో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది...

ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల నుండి తిరుపతికి వెళ్తున్న లారీని ఓ కారు వెనక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో ఐదు మంది అక్కడిక్కడే...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -