ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిభారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం ఎక్కువ ఉండడంతో...
హైదరాబాద్ నగరంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. వత్తుల తయారీ పేరుతో ఓ సంస్థ సుమారు రూ.20కోట్ల మేర డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. ప్రజల అవసరాలు, నమ్మకాలు, బలహీనతలే ఆసరాగా ఎన్నో...
యువతను ముందుండి నడిపించే డైనమిక్ లీడర్స్ను తయారు చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ముందుకు వచ్చింది. ఈ సంస్థ తాజాగా జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్...
ట్విటర్ కొనుగోలు ఒప్పందం రద్దుఎలాన్మస్క్పై న్యాయపరమైన చర్యలకు ట్విటర్ సిద్దం
ఎలాన్మస్క్, ట్విటర్ మధ్య యుద్దం కొనసాగుతోంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్ సంస్థకు భారీ షాక్ ఇచ్చారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని...
వనస్థలిపురంలో ఒక మహిళను మారేడ్ పల్లి ఇన్-స్పెక్టర్ నాగేశ్వరరావు కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడని కేసు నమోదైంది. తన భర్తపై కూడా దాడి చేసి కిడ్నాప్ చేశాడని, తర్వాత తనపై అత్యాచారం చేశాడని...
పుట్టినరోజు శుభాకాంక్షలు సీతాక్క.సీతక్క ఎమ్మెల్యే అయినా చాలా సాదాసీదాగా ఉంటారు. జనంతో కలిసే ఉంటారు. మేడారం జాతర ఇతర కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు. తానేంటి ఎమ్మెల్యేనని అనుకోరు. నిరాడంబర జీవితానికి మారుపేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే...
జమ్మూ కశ్మీర్లోని అమర్నాథ్ గుహ వద్ద ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభవృష్టి అనంతరం వరద పోటెత్తింది.అమర్నాథ్ యాత్రలో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఆయన కుటుంబం త్రుటిలో...
వంట నూనెల ధరలు మరింత దిగిరాబోతున్నాయి. ఇప్పటికే వంట నూనెల ధరలు లీటర్పై రూ.10 నుంచి రూ.20 వరకు తగ్గింది. ఇంకో రూ.15 తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సామాన్య ప్రజలకి...
వర్షాల తాకిడికి పలు చెరువులు, కాలువలు నిండిపోయాయి, వరదలు కూడా ఎక్కువైపోయాయి. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ లో జిల్లాలో పాఠశాల బస్సు కు తృటిలో ప్రమాదం తప్పింది. వరద నీటిలో బస్సు చిక్కుకుంది....
తెలంగాణలో రేషన్కార్డులు రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి. రేషన్కార్డులు రద్దయినవారిలో అర్హులుంటే గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. తొలగించిన కార్డుల్లోని చిరునామాల...
భారత్లో కరోనా వైరస్ కేసుల పెరుగుదల చూస్తుంటే ఫోర్త్వేవ్ మొదలైందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా అధికమవుతున్నాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు మళ్లీ 19 వేలకు...