end
=
Sunday, March 22, 2026
Homeవార్తలు

వార్తలు

సహోద్యోగితో సహజీవనం… మరో ఇద్దరు పిల్లలకు తండ్రైన ఎలాన్‌ మస్క్‌?

టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ మరోసారి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. తన కంపెనీలో పనిచేస్తున్న సహోద్యోగిని శివోన్‌ జిలిస్‌తో గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నాడు. దీంతో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు బిజినెస్‌...

అల్బెలియన్ ప్రభావం..అతి చల్లగా వాతావరణం!

అల్బెలియన్‌ ప్రభావం వల్ల వాతావరణం అతి చల్లగా మారనుంది. ఇది జులై 8 నుండి ప్రారంభమై ఆగస్టు 22 వరకు వాతావరణం గతేడాది కంటే చాలా చల్లగా ఉంటుంది. సాధారణంగా సూర్యుడు మరియు...

భారత వైమానిక దళ చరిత్రలో తొలిసారిగా, తండ్రీకూతుళ్లు…

ఎయిర్ కమోడోర్ సంజయ్ శర్మ తన కుమార్తె అనన్య గురించి ఈరోజు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. అనన్య శర్మ తన కలను నెరవేర్చుకోవడమే కాకుండా, కలను నెరవేర్చడానికి దేశంలోని కుమార్తెలకు కొత్త విమానాన్ని...

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు…

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి.తెలుగు రాష్ట్రాల్లో...

భారీ వర్షం హెచ్చరిక:

రుతుపవనాల కారణంగా ముంబై పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో జూలై 8...

మద్యం తాగిన మత్తులో….

సిద్దిపేట జిల్లాలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కడు మద్యం తాగి వాహనం నడిపినందుకు రెండు కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయాయి. స్థానికంగా ఈసంఘటన అందర్ని...

రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు…?

రాజ్యగంలోని ఆర్టికల్ 62 ప్రకారం ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం ముగియ‌క‌ముందే నూతన రాష్ట్రపతి ఎన్నిక జరగాలి. 16వ రాష్ట్రప‌తి ఎన్నిక‌ల న‌గారా మోగింది. రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీకాలం జులై 24తో ముగుస్తుంది....

రెండు రోజుల్లో ఋతుపవనాలు

ఋతుపవనాలు ఆలస్యమవుతన్న వేళ వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో అంటే సోమవారం లేదా మంగళవారం తెలంగాణ రాష్ర్టంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా...

దేశంలో పెరగుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండో రోజు కూడా 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్తగా 8,582 కరోనా పాజిటివ్‌...

ఎం‌ఎం‌టి‌ఎస్ ప్రయాణికులకు ముఖ్యగమనిక:

హైదరాబాద్ నగర ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. జూన్ 12(ఆదివారం) రోజున 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 12న(ఆదివారం) రద్దు చేస్తున్నట్లు ఓ...

శ్రీనివాస్ కృత్రిమ కాలు కోసం 3 లక్షల L0C అందజేత

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం నిరుపేద ఆర్యవైశ్య కుటుంభానికి చెందిన శ్రీనివాస్ కృత్రిమ కాలు కోసం 3 లక్షల రూపాయల Loc తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది చైర్మన్ ప్రతాప్ రెడ్డి,మున్సిపల్...

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను కూడా…

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) మరోసారి టిక్కెట్ ధరలను పెంచినప్పటికీ, ముందస్తుగా టిక్కెట్లను రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు అదనపు ఛార్జీ విధించబడదు మరియు ముందుగా సవరించిన ధరలతో జారీ చేయబడిన...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -