సికిందరాబాద్లో దారుణంనిందితులు అంబర్పేట వాసులు
ఫేస్బుక్లో పరిచయం చేసుకొని ఇద్దరు అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతన్నారు. ఈ దారుణమైన సంఘటన సికిందరాబాద్లో చోటు చేసుకొంది. అంబర్పేటకు చెందిన ఇద్దరు యువకులు నవాజ్(21),...
చిన్నారి హోం వర్క్ చేయలేదని మిట్ట మధ్యాహ్నం ఎండలో కాళ్లు చేతులు కట్టిపడేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరస్ అయింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ హృదయవిదారక దృశ్యం చుట్టుపక్కల వారిని కలవరపెట్టింది....
క్యాన్సర్ వ్యాక్సిన్లు అంటే ఏమిటి?
Cancer.Net ఎడిటోరియల్ బోర్డ్, 08/2020 ద్వారా ఆమోదించబడింది వ్యాక్సిన్లు వ్యాధితో పోరాడటానికి శరీరానికి సహాయపడే మందులను, హానికరమైన సూక్ష్మక్రిములు మరియు కణాలను కనుగొని నాశనం చేయడానికి వారు రోగనిరోధక...
చెన్నై మణలి పుదునగర్ లో లైవ్ రమ్మీలో బంగారం, డబ్బు కోల్పోయిన ఐటీ ఉద్యోగిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భవానీ(29) ఐటీ సంస్థ లో పనిచేస్తుంది. ఆరేళ్ళ క్రితం భవానీ...
బిజెపి ఎమ్మెల్యే రఘునందన్రావుపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్లో సామూహిక అత్యాచార కేసుకు సంబంధించి మైనర్ బాలిక ఫోటోలు, వీడియోలు విడుదల చేసిన నేపథ్యంలో ఐపీసీ 223(ఎ) సెక్షన్ కింద ఆబిడ్స్ పోలీస్స్టేషన్లో కేసు...
- 2021లో యునెస్కో గుర్తింపు
యూనెస్కో గుర్తింపు వచ్చినా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు రామప్ప. అధికారులు అభివృద్ధి కోసం ఆలోచించి మరమత్తులు చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం లేకపోలేదు. ఆనాటి కాకతీయుల కళావైభవం...
కేరళలో నోరోవైరస్ సంక్రమణ కనుగొనబడింది ఇక్కడ గమనించవలసిన లక్షణాలు ఉన్నాయి. నోరోవైరస్ వ్యాధి అత్యంత అంటువ్యాధి కాబట్టి ప్రజలు పరిశుభ్రత పాటించాలని కేరళ ఆరోగ్య మంత్రి కోరారు, PTI వార్తా సంస్థ నివేదించింది....
చిలకలగూడ పోలీస్ కానిస్టేబుళ్ల దాష్టీకం
జిమ్ ట్రైనర్ను పోలీసులు తీవ్రంగా కొట్టడంతో కాలు విరిగిన సంఘటన సికిందరాబాద్లోని మెట్టుగూడలో జరిగింది. వివరాల్లోకి వెళితే … మెట్టగూడకు చెందిన జిమ్ ట్రైనర్ ఆరోఖ్యరాజ్ బైక్ విషయంలో...
హైదరాబాద్ నేరాలకి అడ్డాగా మారింది. ఇటీవల జరిగిన అమ్నీషియా పబ్ కేసు ఘటన మరవక ముందే.. అలాంటివే మరో రెండు దారుణాలు వెలుగులోకి… రాష్ట్ర రాజధాని లో అమ్మాయిలపై ఆగడాలు చేయడం ఆగట్లెధు....
టైరు పంక్చరై డివైడర్ను ఢీకొట్టిన వాహనంజనాగామ జిల్లా రఘునాథపల్లె రహదారిపై ఘటన
కారు డివైడర్కు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాధకర ఘటన జనగామజిల్లా రఘునాథపల్లె మండలం గోవర్ధనగిరి...
చిరు జల్లులతో హైదరాబాద్లో వాతావరణం చల్ల బడింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తీవ్ర వేడిమితో ఉన్న వాతవరణం ఒక్కసారిగా చల్లబడి చిరుజల్లులు కురిసింది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనివిధంగా ప్రజలు...
నేరం జరిగిన తర్వాత నేను డిఎస్పి ఒకటి చెప్తున్న ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేయండి. బాదితులకి న్యాయం చేయండి. ఎంఐఎం వాళ్ళని కేస్ నుండి తప్పించాలని చూస్తున్నారు అని BJP MLA రఘునంధన్...