ఐఎస్ఐఎస్(ISIS) తీవ్ర వాదులు ఆఫ్ఘనిస్థాన్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 9 మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాపడ్డారు. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఉత్తర...
ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 20 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సెలవులు రద్దు చేస్తున్నట్లు...
8 ఏళ్ల తర్వాత పాలకవర్గ సమావేశం300 అంశాలపై చర్చఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. దాదాపు 300 అంశాలపైన విస్తృత చర్చ జరిగింది. ఆర్టీసీ ఎండి సజ్జనార్,...
ఎలక్ట్రిక్ బైక్ పేలి కుటుంబ పెద్ద మృతి చెందిన సంఘటన విజయవాడలోని సూర్యరావుపేటలో జరిగింది. శివకుమార్ అనే వ్యక్తి కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. ఇంట్లో బెడ్రూమ్లో బైక్ బ్యాటరీ...
చైనాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒక్కరోజు దాదాపు 22వేలకు పైగా కరోనా ఒమిక్రాన్ XE వేరియంట్ కేసులు నమోదయ్యాయి. చాలా రోజులుగా నుండి లాక్డౌన్ నడుస్తున్నప్పటికీ షాంఘైలో తొలిసారిగా ఇద్దరు ఒమిక్రాన్ XE...
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు
సెలవుల్లో పోలీసులు వెంటనే విధుల్లోకి హాజరు కావాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవులను మే 4వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు...
ఇండియన్ ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేను నియమించనున్నట్లు భారత రక్షణ మంత్రిత్వశాఖ ట్విట్టర్లో తెలియజేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే ఏప్రిల్ 30న పదవీ విరమణ...
పంజాగుట్ట సమీపంలోని శ్రీనగర్ కాలనీలో వ్యభిచారం గుట్టురట్టయింది. గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు సెక్స్ వర్కర్లు, నిర్వాహకురాలిని...
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
ఫోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు,...
ఆంధ్రప్రదేశ్ అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మీ (26) ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలనే ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. పై చదువుల కోసం సిద్దమవుతోంది. ఈ క్రమంలో మహాలక్ష్మీ గురువారం...
కేంద్రం వడ్లను కొనని పరిస్థితుల్లో ఇతర రాష్ర్టాల నుండి వచ్చే బియ్యాన్ని కొనబోమని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే ధాన్యం...
దాదాపు 40కోట్ల రూపాయల విలువ చేసే బట్టలు కాలిబూడిద
టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గోదాంలో నిల్వ ఉన్న బట్టలన్నీ తగలబడి బూడిదయ్యాయి. గీసుకొండ మండలం ధర్మారం బాలవిరం...