end
=
Tuesday, May 6, 2025
Homeవార్తలు

వార్తలు

Mahbubabad District:ఖమ్మం సభా చారిత్రతామక సభ

తొర్రూర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కార్యాలయంలో బిఅర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్,...

Vande Bharat:సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య వందే భారత్ ట్రైన్

ఆదివారం ఉదయం ప్రారభించనున్న ప్రధాని మోడీ దేశంలో సెమీ బుల్లెట్‌ రైలు (Semi bullet train)గా గుర్తింపు పొందిన వందేభారత్‌ రైలు (Vande bharat) ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల (Telugu state)...

Smoking:సెకండ్ హ్యాండ్ స్మోక్ తో ఆరోగ్య రంగంపై రూ.5670 కోట్ల భారం

దేశ ఆరోగ్య సంర‌క్ష‌ణ బ‌డ్జెట్ లో 8 శాతానికి స‌మానం హెచ్చ‌రించిన‌ తాజా  అధ్య‌య‌నం పొగ తాగేవారే కాదు.. వారు వ‌దిలిన పొగ‌ను పీల్చిన(Inhaled) వారికి కూడా ప్రాణాంత‌కంగా మారుతోంది. ఇలా సెకండ్ హ్యాండ్...

Ratan Tata:మరో ట్రస్ట్‌ స్థాపించిన రతన్ టాటా

ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా(Ratan Tata) మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నాడు. ఇప్పటికే ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టిన ఆయన మరికొంత మందికి బాసటగా నిలిచేందుకు మరో ట్రస్ట్‌ను ప్రారంభించారు. ప్రపంచ...

MV Ganga Vilas:భారతదేశ మొదటి నదీ పర్యటక నౌక

‘ఎంవీ గంగా విలాస్‌’ను ప్రారంభించనున్న మోడీ భారతదేశ మొట్టమొదటి నదీ పర్యటక నౌక, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ‘ఎంవీ గంగా విలాస్‌(MV ganga Vilas)’ను జనవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra...

Scholarship: UG విద్యార్థులకు గుడ్‌న్యూస్

అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ప్రతిభావంతులైన 5వేల మంది విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ (Reliance Foundation Scholarship) అందిస్తోంది. విద్యార్థులు ఆర్థిక భారం తమ చదువులు కొనసాగించడానికి ఈ స్కాలర్షిప్ అందిస్తోంది....

Harish Rao:ఆరోగ్య రంగంలో తెలంగాణ నెం.1 స్థానానికి చేరాలి

ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలి రౌండ్ ద క్లాక్ వైద్యులు అందుబాటులో ఉండాలి అనవసర రిఫరల్స్ తగ్గించాలి, స్థానికంగా చికిత్స అందించాలి టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు మంత్రి హరీశ్...

Indonesia:ఇండోనేషియాలో భారీ భూకంపం

రిక్టార్​స్కేల్​పై 7.6 తీవ్రత నమోదైనట్లు వెల్లడి 3,500 కి.మీల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాకు ప్రకంపనలు ఇండోనేషియా మరోమారు భారీ భూకంపంతో (Indonesia with an earthquake) గడగడలాడింది. రిక్టార్​స్కేల్ (Richter scale)​పై 7.6 తీవ్రత నమోదైన...

AADHAR:‘1947’ ఆధార్ సేవలకు కొత్త నంబర్

24/7 అందుబాటులో ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ఆధార్ కార్డు (Aadhar Card)నియంత్రణ సంస్థ యూఐడీఏఐ కస్టమర్ సేవలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్‌కు సంబంధించిన సేవలకు గానూ ఐవీఆర్ఎస్,...

Beijing :ఘోర రోడ్డు ప్రమాదం -చైనాలో ట్రక్కు ఢీకొని 19 మంది మృతి

ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. కేవలం ఈ సమస్య ఏ ఒక్క దేశానికో కాదు ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్ల కారణంగా వేల సంఖ్యలో ప్రజలు చనిపోవడం ఆందోళన కలిగించే అంశం....

India:అతిపెద్ద వాహన మార్కెట్‌గా భారత్!

ప్రపంచంలోనే మూడో స్థానం కైవసం భారత్ (India)రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్య(Education), వైద్యం(medical), విజ్ఞానం (Knowledge)తోపాటు టెక్నాలజీ (Technology)లోనూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే గతేడాది వాహనాల (Vehicle)అమ్మకాల్లో భారత్ మొదటిసారిగా జపాన్‌ (Japan)ను...

Kamareddy Bandh:కదం తొక్కుతున్న కామారెడ్డి రైతులు

మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు కదం తొక్కుతున్న కామారెడ్డి రైతులు (Formers). మాస్టర్ ప్లాన్ (Master plan)పేరుతో తమ భూముల్ని కబళిస్తే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అందులోభాగంగానే శుక్రవారం కామారెడ్డి టోటల్‌ బంద్‌...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -