end
=
Sunday, November 23, 2025
Homeవార్తలు

వార్తలు

వందేమాతరం అనేది ఒక పదం కాదు..మంత్రం: ప్రధాని మోదీ

PM Modi : భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ (Vande Mataram) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు జరగనున్న ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు నూతన ఢిల్లీలోని ఇందిరా...

వందేమాతరం గేయానికి 150 ఏళ్లు..దేశవ్యాప్తంగా గేయాలాపన వేడుకలు

Vande Mataram: స్వాతంత్య్ర సమర యోధుల మనసుల్లో అగ్నిజ్వాలల్ని రగిలించిన దేశభక్తి గేయం ‘వందేమాతరం’ రాసి నేటికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం (Central Govt)ఏడాది పొడవునా...

రాష్ట్ర స్థాయి టైపింగ్ హయ్యర్ పరీక్షలో సహస్రకు 3వ ర్యాంక్

Hyderabad : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం (Intermediate second year)చదువుతున్న విద్యార్థిని శ్రీ భాష్యం సహస్ర (Sri Bhashyam Sahasra)రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. తెలంగాణ టెక్నికల్‌ బోర్డు నిర్వహించిన ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌...

మళ్లీ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య.. 100కు పైగా విమానాలు ఆలస్యం

Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI Airport) మరోసారి సాంకేతిక సమస్యలతో ఇరుక్కుంది. శుక్రవారం ఉదయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో ఆకస్మికంగా తలెత్తిన లోపం...

మరోసారి అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

Mumbai : రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ (Anil Ambani)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మరోసారి సమన్లు జారీ (ED summons)చేసింది. బ్యాంకు మోసం, మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణకు ఆయనను ఆహ్వానించినట్లు...

బండి సంజయ్ సభకు అనుమతి రద్దు..బీజేపీ నేతల ఆగ్రహం

Borabanda : హైదరాబాద్‌లోని బోరబండలో ఈ రోజు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) నిర్వహించాల్సిన సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. ప్రారంభంలో నిర్వహణకు...

భారత మహిళా జట్టుతో ప్రత్యేక భేటీ..వీడియో షేర్‌ చేసిన ప్రధాని మోదీ

PM Modi: భారత మహిళా క్రికెట్ జట్టు (Indian women cricket team) తొలి వన్డే ప్రపంచ కప్‌ (World Cup)విజయం సాధించిన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా జట్టును కలిశారు....

దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం ‘కాంత’ ట్రైలర్ విడుదల

Kaantha Trailer: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Hero dulquer salmaan)ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియడ్ డ్రామా ‘కాంత’(Kaantha) పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న...

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

Encounter: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బీజాపూర్‌ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల (Maoists)పై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు అక్కడ ఉన్నారని సమాచారం...

రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదు

Mumbai : ప్రముఖ నటి శిల్పా శెట్టి (Actress Shilpa Shetty) మరియు ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra)పేర్లు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల...

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత

Mandava Janakiramaiah: విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ ( Vijaya Dairy Former Chairman), పాడి పరిశ్రమ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు....

మళ్లీ జమ్మూకశ్మీర్‌ పై పాక్ ఉగ్ర ముప్పు..నిఘా వర్గాల కీలక హెచ్చరిక

Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు పాకిస్థాన్ (Pakistan)ప్రేరేపిత సంస్థలు సిద్ధమవుతున్నాయని తాజా నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. పహల్గామ్ దాడి (Pahalgam attack) తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ముగిసి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -