నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్) పీజీ పరీక్షా వాయిదా పడింది. మార్చి 12న జరగాల్సిన నీట్ పరీక్షను 6-8 వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి, ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆమె ట్వీట్ చేశారు. అయితే తాను హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్లు తెలిసింది. తనతోపాటు...
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వ్యాన్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేవారు. 16వ జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్ దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న 19 టన్నుల రేషన్...
ఏపీ పీఆర్సీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అమరావతిః పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడం పై ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే...
హైదరాబాద్ కూకట్పల్లిలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రి గ్రౌండ్ఫ్లోర్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. రోగులను హుటాహటీనా...
మందుపాతరలను నిర్వీర్యం చేసిన పోలీసులు
పోలీసులకు హతమార్చేందుకు మందుపాతరలను అమర్చిన మావోయిస్టుల ప్లాన్ విఫలమైంది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం దొడ్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆదేశాల...
కేంద్ర యూనియన్ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23కి గానుపార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్ను సాధారణంగా బ్రీఫ్కేస్లో ప్రింటెడ్ పేపర్లలో కాకుండా ఈ సారి ఆమె డిజిటల్ను ప్రోత్సహిస్తూ కాగితం...
కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. 2022-23 సంవత్సరానికిగాను కేంద్ర కెబినెట్ బడ్జెట్ను ఆమోదించింది. నిర్మలా సీతారామన్ దీంతో నాలుగు సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం దక్కింది....
నేటి నుండి కొత్త ధరలు
తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి అంటే నేడు(మంగళవారం) నుండి భూముల విలువలు పెరగనున్నాయి. అయితే ఈ కొత్త ధరలకు అనుగుణంగా భూమి రిజిస్ర్టేషన్ ఛార్జీలు కూడా...
అమెరికాలో ఉద్యోగం చేసేందుకు కావాల్సిన హెచ్ 1 బీ వీసాలకు మార్చిలో రిజిస్ర్టేషన్లు చేసుకోవాలని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. 2023 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో అమెరికాలో...
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన చిన్ననాటి ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసుకున్నారు. తన 45 సంవత్సరాల జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో...