end
=
Sunday, March 22, 2026
Homeవార్తలు

వార్తలు

విమానం గల్లంతు ?!

రష్యాలో విమానం గల్లతైంది. దాదాపు 22 మంది ప్రయాణీకులతో ఉన్న విమానం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సంబంధాలు తెగిపోయి ఎటు వెళ్లిందో తెలియడం లేదు. షెడ్యూల్‌ ప్రకారం పట్రోపవ్లోస్క్‌ కామ్‌చట్‌స్కీ నుండి పలానా...

లారీ, కారు ఢీ… నలుగురు మృతి

గూడూరు జాతీయ రహదారిపై ఘటన నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు. తిరుపతి నుండి రాజమండ్రి వెళ్తుండగా గూడూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది....

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ హవా

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు ఎదురుదెబ్బ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజెపీ దూసుకెళ్తుంది. ఇప్పటికే 67 స్థానాలు కైవసం చేసున్నకున్నట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ర్ట బిజెపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్‌ ప్రకటించారు....

రూ.20 లక్షల హవాలా డబ్బు పట్టివేత

హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. శనివారం నాడు మల్కాజ్‌గిరి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఓటి పోలీసులు యాప్రాల్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా...

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో ఆదివారం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. సికిందరాబాద్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట, మల్కాజ్‌గిరి,...

పెట్రోల్‌ @ రూ.100

హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన పెట్రోల్‌ ధరలుఒక్క నెలలోనే 25 సార్లు ధరలు పెంపుకేంద్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం ఊహించినట్లే జరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర వంద దాటింది. కేవలం నెలన్నర సమయంలో కేంద్రం సుమారు...

జూన్‌ 20 వరకు వేసవి సెలవులు

తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు జూన్‌ 20 వరకు పొడిగించారు. ప్రస్తు్త కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా జూన్‌15న స్కూళ్లకు వేసవి సెలవులు ముగిసాయి. కానీ...

లాక్‌డౌన్‌ మరింత కఠినం

సీఎం కేసీఆర్‌ ఆదేశాలు కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టుదిట్టం కోసం తెలంగాణలో లాక్‌డన్‌ అమలవుతోందని తెలిసిందే. అయితే పోలీసులు ఎన్ని చెక్‌పోస్టులు పెట్టినా ఏదోవిధంగా చాలా మంది ప్రజలు వివిధ కారణాలతో రోడ్ల మీదకు...

ఇక… ఎవరికి వారే కరోనా నిర్ధారణ పరీక్ష

కోవి సెల్ఫ్‌ కిట్‌తో ఇంటి వద్దనే పరీక్షపుణెకు చెందిన మైలాబ్‌ సంస్థ కిట్‌ అభివృద్ధిఐసీఎంఆర్‌ ఆమోద ముద్రరూ.250 కే త్వరలో మార్కెట్‌లోకి కరోనా టెస్టుల కోసం ప్రజలు బారులు తీరి లైన్‌లో గంటల తరబడి...

పదో తరగతి ఫలితాలు విడుదల

మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల ఫలితాలు రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను https://bse.telangana.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం...

మే 30 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్‌

ఈ నెల 20న జరగాల్సిన కెబినెట్‌ మీటింగ్‌ రద్దుకరోనా కట్టడి పర్యవేక్షణలో మంత్రులు బిజీ తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్‌...

ఆర్టీసికి రోజుకు రూ.12 కోట్ల నష్టం

లాక్‌డౌన్‌ వల్ల ప్రయాణీకులు కరువుమళ్లీ పీకల్లోతు అప్పుల్లోకి తెలంగాణ ఆర్టీసి కరోనావైరస్‌ ప్రభావం వల్ల ప్రస్తుతం తెలంగాణలో పది రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం అందిరికి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ వల్ల సామాన్య ప్రజలు,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -