end
=
Friday, March 13, 2026
Homeవార్తలు

వార్తలు

న్యూఇయర్‌ వేడుకల ముందు ఢిల్లీలో భారీ భద్రతా చర్యలు..285 మంది అరెస్టు

Delhi: నూతన సంవత్సర వేడుకలు(New Year celebrations) శాంతియుతంగా జరగాలనే లక్ష్యంతో ఢిల్లీ పోలీసులు(Delhi Police) విస్తృత స్థాయిలో భద్రతా చర్యలు(Security measures) చేపట్టారు. ఇందులో భాగంగా ఆగ్నేయ దిల్లీలో ‘ఆపరేషన్‌ ఆఘాత్‌...

రాష్ట్రపతి చేతుల మీదుగా ‘బాల పురస్కారం’ అందుకున్న వైభవ్ సూర్యవంశీ

Bihar : బిహార్‌కు చెందిన 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (cricketer Vaibhav Suryavanshi) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. క్రీడల రంగంలో అసాధారణ ప్రతిభను కనబరిచినందుకు...

కూల్చివేతలే పాలనగా మారాయా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

KTR : తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) చేపడుతున్న చర్యలు అభివృద్ధి(Development) వైపు కాకుండా కూల్చివేతలు, పేల్చివేతల దిశగా సాగుతున్నాయని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)తీవ్ర స్థాయిలో విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టును...

తెలంగాణలో భారీ ఐఏఎస్ బదిలీలు

Telangana : తెలంగాణ రాష్ట్ర పరిపాలన యంత్రాంగంలో ప్రభుత్వం(Govt) కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. విస్తృత స్థాయిలో ఐఏఎస్ అధికారుల(IAS officers)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...

అఫ్గాన్‌ పరిణామాల నీడలో టీటీపీ కొత్త వ్యూహం: 2026 నాటికి వైమానిక విభాగం ఏర్పాటు ప్రకటన

TTP: అఫ్గానిస్థాన్‌(Afghanista)లో తాలిబన్లు(Taliban) తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత దక్షిణాసియా(South Asia)లో భద్రతా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తెహ్రీకే తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కొత్త...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: ప్రభాకర్ రావు విడుదల

Prabhakar Rao: తెలంగాణ రాజకీయాలను గట్టిగా కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో...

తిరుపతిలో ఘనంగా భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభం

Tirupati : తిరుపతి నగరంలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్(Bharatiya Vignan Sammelan) అట్టహాసంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు, పరిశోధకులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం. ఈ...

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. దీర్ఘకాలిక పరిష్కారాలే అవసరం: జస్టిస్ సూర్యకాంత్

దేశ రాజధాని ఢిల్లీని రోజురోజుకు తీవ్రమవుతున్న వాయు కాలుష్యం తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రయోజనాలు కలిగించే చర్యలతో...

నీళ్ల రాజకీయాలు మళ్లీ మంటెక్కాయి..కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

Telangana : తెలంగాణలో కృష్ణా నది నీటి వాటా(Krishna River water share) చుట్టూ రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి కేంద్రానికి తప్పుడు సమాచారం పంపారని సీఎం రేవంత్...

రైలు ప్రయాణికులకు మరో దెబ్బ: పెరిగిన ఛార్జీలు నేటి నుండి అమల్లోకి

Indian Railways: దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల(Train passengers)పై కేంద్ర ప్రభుత్వం(Central Govt) మరోసారి ఆర్థిక భారం మోపింది. రైల్వే శాఖ( Railway Department) ఇటీవల ప్రకటించిన కొత్త టికెట్ ధరలు నేటి నుంచే...

ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు

. ఆంధ్రాలో అంబరాన్ని తాకనున్న సంక్రాంతి సంబరాలు . జనవరి 19న పునఃప్రారంభం . కాలేజీలు, తెలంగాణపై ఇంకా స్పష్టత? Sankranti Holidays : ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శుభవార్త. రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని...

ఒడిశాలో ఘర్షణ ..ఐదుగురు మావోయిస్టులు మృతి

Encounter : ఒడిశా రాష్ట్రంలోని( Odisha State) కందమాల్‌ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists) మరియు భద్రతా బలగాల(Security forces) మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఐదుగురు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -