Delhi: నూతన సంవత్సర వేడుకలు(New Year celebrations) శాంతియుతంగా జరగాలనే లక్ష్యంతో ఢిల్లీ పోలీసులు(Delhi Police) విస్తృత స్థాయిలో భద్రతా చర్యలు(Security measures) చేపట్టారు. ఇందులో భాగంగా ఆగ్నేయ దిల్లీలో ‘ఆపరేషన్ ఆఘాత్...
Bihar : బిహార్కు చెందిన 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (cricketer Vaibhav Suryavanshi) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. క్రీడల రంగంలో అసాధారణ ప్రతిభను కనబరిచినందుకు...
KTR : తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) చేపడుతున్న చర్యలు అభివృద్ధి(Development) వైపు కాకుండా కూల్చివేతలు, పేల్చివేతల దిశగా సాగుతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)తీవ్ర స్థాయిలో విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టును...
Telangana : తెలంగాణ రాష్ట్ర పరిపాలన యంత్రాంగంలో ప్రభుత్వం(Govt) కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. విస్తృత స్థాయిలో ఐఏఎస్ అధికారుల(IAS officers)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
TTP: అఫ్గానిస్థాన్(Afghanista)లో తాలిబన్లు(Taliban) తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత దక్షిణాసియా(South Asia)లో భద్రతా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కొత్త...
Prabhakar Rao: తెలంగాణ రాజకీయాలను గట్టిగా కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో...
Tirupati : తిరుపతి నగరంలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్(Bharatiya Vignan Sammelan) అట్టహాసంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు, పరిశోధకులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం. ఈ...
దేశ రాజధాని ఢిల్లీని రోజురోజుకు తీవ్రమవుతున్న వాయు కాలుష్యం తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రయోజనాలు కలిగించే చర్యలతో...
Telangana : తెలంగాణలో కృష్ణా నది నీటి వాటా(Krishna River water share) చుట్టూ రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి కేంద్రానికి తప్పుడు సమాచారం పంపారని సీఎం రేవంత్...
Indian Railways: దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల(Train passengers)పై కేంద్ర ప్రభుత్వం(Central Govt) మరోసారి ఆర్థిక భారం మోపింది. రైల్వే శాఖ( Railway Department) ఇటీవల ప్రకటించిన కొత్త టికెట్ ధరలు నేటి నుంచే...
Encounter : ఒడిశా రాష్ట్రంలోని( Odisha State) కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists) మరియు భద్రతా బలగాల(Security forces) మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఐదుగురు...