end
=
Monday, March 23, 2026
Homeవార్తలు

వార్తలు

8వ తేదీ వరకు రైతుబంధు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అర్హులైన రైతులందరికీ ఎకారాకు రెండు విడుతలుగా 10వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది కూడా యాసంగి పంట...

బీజేపీ కార్పోరేటర్‌ కన్నుమూత

హైదరాబాద్: లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్‌గౌడ్ కన్నుమూశారు. అనారోగ్యంతో రమేష్‌గౌడ్ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఇంకా కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేయకముందే...

బీజేపీలోకి కోమటిరెడ్డి..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టేశారు. బీజేపీలో చేరికపై తన నిర్ణయాన్ని వెంకన్న సాక్షిగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. నూతన ఆంగ్ల సంవత్సరం...

ఆయనతోనే చెలగాటమా..!

దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....

నటుడు నర్సింగ్‌ యాదవ్‌ ఇకలేరు

ప్రముఖ తెలుగు సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని సోమజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయనకు డయాలిసిస్‌ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది....

మెగా హీరోలకు కరోనా

మెగా ఫ్యామిలీ యంగ్‌ హీరోస్‌ రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌లకు కరోనా సోకింది. ఈ రోజు ఉదయమే తాను కరోనా బారినపడినట్లు రామ్‌చరణ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలిందని,...

ఎల్‌ఆర్‌ఎస్‌పై సీఎం కీలక నిర్ణయం

హైద‌రాబాద్: వ్యవ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌పై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్లకు అనుమ‌తినిచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు...

కరోనా మృతుల్లో 70 శాతం పురుషులేనట

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల మరణించిన వారిలో మహిళల కన్నా పురుషులే ఉన్నారని తాజా నివేదికలో వెల్లడైంది. మృతుల్లో డెబ్బై శాతం పురుషులేనని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా మహమ్మారి బారిన...

న్యూ ఇయర్‌ వేడుకలు బంద్‌

సైబరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్‌ వేడుకలకు ఫుల్‌స్టాప్‌ పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహికంగా సంబురాలు చేసుకునేందుకు పోలీసుశాఖ నో చెప్పింది. సైబరాబాద్‌ పరిధిలో కొత్త సంవత్సర వేడుకలకు ఎలాంటి...

జగన్‌పై అభిమానాన్ని చాటిన జేసీ

బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌పై విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జె.వెంకటరావు తన భక్తిని చాటుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శుక్రవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్...

పవన్‌కల్యాణ్‌కు బంపరాఫర్‌..

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్‌ కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్‌ పదవి ఇప్పిస్తానని ప్రకటించారు. దొండపాడులో వంగవీటి రంగా విగ్రహాన్ని వీహెచ్‌...

28న కేసీఆర్ దత్తపుత్రిక వివాహం

(ఫైల్ ఫోటో) సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం డిసెంబరు 28న జరగనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల పంచాయతీలోని పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో సోమవారం ఉదయం 10 గంటలకు వివాహం జరగనుంది....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -