end
=
Monday, March 23, 2026
Homeవార్తలు

వార్తలు

స్వయంకృతాపరాధమే కొంపముంచిందా

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని స్వయం కృతాపరాధమే కొంపముంచింది. ఇటీవల దుబ్బాక, ఇవాళ గ్రేటర్‌.. రెండు చోట్లా టీఆర్‌ఎస్‌ను స్వయంకృతాపరాధమే దెబ్బ తీసిందని చెప్పవచ్చు. టీఆర్‌ఎస్‌ వర్గాలు కూడా ఇందుకు...

టీఆర్‌ఎస్‌కు సింగిల్‌గా కష్టమే..

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఫలితాలు అందరి అంచనాలను తారుమారు చేశాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మరోసారి గ్రేటర్‌ హైదరాబాద్‌పై జెండా ఎగరవేద్దామనుకున్న టీఆర్‌ఎస్‌కు గ్రేటర్‌ ఓటర్లు చుక్కలు చూపించారు. ఆ పార్టీకి...

కరోనాతో ఎంపీ మృతి..

గుజరాత్‌ రాజ్యసభ ఎంపీ(పార్లమెంట్ మెంబర్‌) అభయ్‌ భరద్వాజ్‌ ఈ రోజు కన్నుమూశారు. కరోనా మహమ్మారి సోకిన ఆయనను రాజ్‌కోట్‌లోని దీన్‌దయాల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న క్రమంలో ఆయన శరీరంలోని...

జీహెచ్‌ఎంసీపై ఓ సారి లుక్కేద్దామా..?

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఏర్పాటైన తర్వాత తొలిసారి 2009లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 150 డివిజన్లకు గానూ.. కాంగ్రెస్‌ 52, టీడీపీ 45, ఎంఐఎం 43, బీజేపీ 4, ఇతరులు 5 స్థానాలను గెలుచుకున్నాయి....

మరోసారి సింగిల్‌ డిజిట్‌కే కాంగ్రెస్‌

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీని హైదరాబాద్‌ ఓటర్లు మరోసారి తిరస్కరించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ ఏ డివిజన్‌లోనూ కనీస ప్రభావం...

మళ్లీ గెలిచిన డిప్యూటీ మేయర్‌

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థి విజయం సాధించారు. బోరబండ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయం సాధించారు. మెజార్టీ కూడా...

దూసుకుపోతున్న ఎంఐఎం.. 13 చోట్ల విజయం

హైదరాబాద్:‌ గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్‌లో ఎంఐఎం పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ 13 డివిజన్లను గెలుచుకుంది. మరో 23 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. పాత బస్తీలోని అన్ని డివిజన్లను ఎంఐఎం హస్తగతం...

స్వస్తిక్‌ గుర్తు ఉంటేనే ఓటు చెల్లుబాటు

హైదరాబాద్: స్వస్తిక్ గుర్తు ఉంటేనే ఓటు చెల్లుబాటు అవుతుందంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ ఎలక్షన్ కమిషన్ జారీ...

టీఆర్ఎస్‌ను ఢీ కొట్టే సత్తా బీజేపీకి ఉంది

హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదిరించే సత్తా బీజేపీకే ఉందంటూ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...

విపక్ష తీరుపై స్పీకర్‌ తమ్మినేని అసంతృప్తి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి తమ్మినేని సీతారం సభలో విపక్షాలు సృష్టించే గంధరగోళంపై విచారం వ్యక్తం చేశారు. తన నాలుగు రోజులుగా ప్రతిపక్షాలు శాసనసభలో ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు 4 రోజులుగా...

తొలి రౌండ్‌ ఫలితాలు ఇలా..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది. తొలిరౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో...

నేడే జీహెచ్‌ఎంసీ ఫలితాలు‌..

హైదరాబాద్:‌ మొన్నటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార హోరుతో సిటీని మొత్తం హోరెత్తెంచాయి. డిసెంబర్‌ 1న గ్రేటర్‌ పోలింగ్‌ జరగ్గా.. ఇవాళ ఫలితాలు వెల్లడవుతాయి. కాగా, ఆయా పార్టీలు విజయం...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -