గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని స్వయం కృతాపరాధమే కొంపముంచింది. ఇటీవల దుబ్బాక, ఇవాళ గ్రేటర్.. రెండు చోట్లా టీఆర్ఎస్ను స్వయంకృతాపరాధమే దెబ్బ తీసిందని చెప్పవచ్చు. టీఆర్ఎస్ వర్గాలు కూడా ఇందుకు...
హైదరాబాద్: గ్రేటర్ ఫలితాలు అందరి అంచనాలను తారుమారు చేశాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మరోసారి గ్రేటర్ హైదరాబాద్పై జెండా ఎగరవేద్దామనుకున్న టీఆర్ఎస్కు గ్రేటర్ ఓటర్లు చుక్కలు చూపించారు. ఆ పార్టీకి...
గుజరాత్ రాజ్యసభ ఎంపీ(పార్లమెంట్ మెంబర్) అభయ్ భరద్వాజ్ ఈ రోజు కన్నుమూశారు. కరోనా మహమ్మారి సోకిన ఆయనను రాజ్కోట్లోని దీన్దయాల్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న క్రమంలో ఆయన శరీరంలోని...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత తొలిసారి 2009లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 150 డివిజన్లకు గానూ.. కాంగ్రెస్ 52, టీడీపీ 45, ఎంఐఎం 43, బీజేపీ 4, ఇతరులు 5 స్థానాలను గెలుచుకున్నాయి....
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ ఓటర్లు మరోసారి తిరస్కరించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ ఏ డివిజన్లోనూ కనీస ప్రభావం...
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థి విజయం సాధించారు. బోరబండ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయం సాధించారు. మెజార్టీ కూడా...
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్లో ఎంఐఎం పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ 13 డివిజన్లను గెలుచుకుంది. మరో 23 స్థానాల్లో లీడింగ్లో ఉంది. పాత బస్తీలోని అన్ని డివిజన్లను ఎంఐఎం హస్తగతం...
హైదరాబాద్: స్వస్తిక్ గుర్తు ఉంటేనే ఓటు చెల్లుబాటు అవుతుందంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ కౌంటింగ్లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ ఎలక్షన్ కమిషన్ జారీ...
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదిరించే సత్తా బీజేపీకే ఉందంటూ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారం సభలో విపక్షాలు సృష్టించే గంధరగోళంపై విచారం వ్యక్తం చేశారు. తన నాలుగు రోజులుగా ప్రతిపక్షాలు శాసనసభలో ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు 4 రోజులుగా...
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది. తొలిరౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో...
హైదరాబాద్: మొన్నటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార హోరుతో సిటీని మొత్తం హోరెత్తెంచాయి. డిసెంబర్ 1న గ్రేటర్ పోలింగ్ జరగ్గా.. ఇవాళ ఫలితాలు వెల్లడవుతాయి. కాగా, ఆయా పార్టీలు విజయం...