end
=
Monday, March 23, 2026
Homeవార్తలు

వార్తలు

నేడే జీహెచ్‌ఎంసీ ఫలితాలు‌..

హైదరాబాద్:‌ మొన్నటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార హోరుతో సిటీని మొత్తం హోరెత్తెంచాయి. డిసెంబర్‌ 1న గ్రేటర్‌ పోలింగ్‌ జరగ్గా.. ఇవాళ ఫలితాలు వెల్లడవుతాయి. కాగా, ఆయా పార్టీలు విజయం...

30 కేంద్రాల్లో్ఓట్ల లెక్కింపు: ఈసీ

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 30 కేంద్రాల్లో166 కౌటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఒక్కో...

వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం నా అదృష్టం

అమరావతి : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఎన్నికవడం, ఆ పార్టీ తరఫున పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్‌ గారిని ముఖ్యమంత్రిని చేయడం తమ కళ అని,...

ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలం

హైదరాబాద్: రెండు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించి మేయర్‌ పీఠం దక్కించుకుంటుందో రేపటి వరకు ఎదురుచూడాల్సిందే. కాగా, ఎన్నికల...

రాష్ట్రంలో మరో ఉపఎన్నిక..!

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే సోలిసేట రామలింగారెడ్డి మరణానంతరం.. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందారు. గత కొంత కాలంగా...

ఆశా కార్యకర్త వినోదను ప్రభుత్వం ఆదుకోవాలి

రంగారెడ్డి జిల్లా ఆశా కార్యకర్త సూదిని వినోద(36 ) జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు హైదరాబాద్‌ వెళ్లి, మృతి చెందారు. వివరాలు చూస్తే.. ఆమన్‌గల్ పురపాలక సంఘం ముర్తుజాపల్లికి చెందిన సూదిని వినోద ఆశా...

జవాను ఆదర్శ వివాహం..

ప్రశంసలు కురిపిస్తున్న దేశ ప్రజలు లక్నో: రక్షణశాఖలో పనిచేస్తున్న జవాను ఒక్క రూపాయి, ఒక కొబ్బరి బోండంను కట్నంగా తీసుకుని పెళ్లి చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. మూడేళ్ల పాటు కార్గిల్‌లో విధులు నిర్వహించిన...

గ్రేటర్‌లో భారీగా తగ్గిన పోలింగ్..‌

ఆయా పార్టీల్లో గుబులు జీహెచ్‌ఎంసీలో ఓటరు తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఓట్ల లెక్కింపు జరిగే శుక్రవారం దాకా పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠ తప్పదు. అయితే పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవడం వారిని మరింత...

కారు ప్రమాదం గురించి క్లారిటీ..

హైదరాబాద్: జీహెచ్‌ఎసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ కాన్వాయ్‌ హైదరాబాద్‌లో హల్ చల్ చేసినట్లు వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన విషయం విదితమే. మంత్రికి...

ఏపీ అసెంబ్లీ గత స్పీకర్, ఇప్పటి స్పీకర్‌ మధ్య సారూప్యత

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా స్పీకర్‌గా కోడెల శివప్రసాద్‌ను ఎన్నుకున్నారు. అయితే ఆయన అంతే హూందాతనంగా వ్యవహరించేవారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే.. ఎంత...

ఓటరు కేంద్రాల్లో సేదతీరుతున్న సిబ్బంది

హైదరాబాద్‌: బల్దియా ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది పరిస్థితి దారుణంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ కేవలం 25.35 పోలింగ్‌ శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్,...

మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేల సస్సెన్షన్

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీ సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడిపి ఎమ్మెల్యేల మధ్యం పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. సభాకార్యక్రమాలకు పదేపదే అడ్డుపడుతున్న 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -