హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎం నేతలు తీవ్ర వ్యాఖ్యలతో నగరాన్ని హోరెత్తిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓల్డ్ సిటీలో ఎంఐఎం తీరు రోజురోజుకు దిగజారిపోతోంది. బహదూర్పూర ఎమ్మెల్మే మౌజమ్ ఖాన్ ఎన్నికల...
సంగారెడ్డి: మనూరు మండలం రావిపల్లి బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో దూకి అరుణ అనే వ్యవసాయశాఖ అధికారిణి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం అరుణ సంగారెడ్డి జిల్లాలో రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా...
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 28న దిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. శామీర్పేట...
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్పల్లికి...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 29న సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే, డిసెంబర్ 4న...
హైదరాబాద్: తెలుగు గొప్పదనాన్ని దేశ నలుమూలలా చాటిన గొప్ప నాయకులు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్. వీరిద్దరిపై బీజేపీ కపట ప్రేమ ఒలకబోస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీజేపీ నాయకులు వారి...
హైదరాబాద్: నగరంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఎలాంటి రూమర్లు వచ్చినా నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. సోషల్...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు మజ్లిస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 చోట్ల గెలుపొందిన ఆ పార్టీ, ఈసారి 52 డివిజన్లలో...
తెలంగాణ కార్యసాధనలో ఎంతో శ్రమకోర్చి, నూతన రాష్ట్రాన్ని సాధించుకున్నాక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్ నమ్ముకొని చాలామంది మోసపోయారని మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. అస్సలు ఉద్యమంలో లేని...
విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్
హైదరాబాద్: బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ...
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు తీవ్రంగా ఖండించారు. హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ...
న్యూఢిల్లీ : నవంబర్ 26(26/11) భారత ప్రజలెప్పుడూ మరిచిపోలేరని ప్రధాని మోది అన్నారు. ఆ మారణ హోమాన్ని ఎన్నటికీ మరిచిపోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2008 లో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు...