end
=
Tuesday, March 24, 2026
Homeవార్తలు

వార్తలు

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న స్వామిగౌడ్

హైదరాబాద్‌: తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కషాయ కండువా కప్పుకోనున్నారు. సాయంత్రం తెలంగాణ బీజేపీ...

పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చే దమ్ముందా

అక్బరుద్ధీన్‌కు బండి సంజయ్‌ సవాల్‌ హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నగరంలో అమీర్ పేట్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచార సభలో బుధవారం...

మీకు తగిన గుణపాఠం చెబుతాం..

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎంఐఎం, బీజేపీ నేతలు సై అంటే సై అంటూ మాటలు తూటాలు పేల్చుతున్నారు. సవాళ్లు, ప్రతి...

టీఆర్ఎస్‌ ఓటమి ఖాయం: కేంద్రమంత్రి

హైదరాబాద్: రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవడం ఖాయమని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. టీఆర్‌ఎస్‌ నగరంలో అనవసరపు రాద్దాంతం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని,...

బీజేపీ ఎంపీపై కేసు నమోదు

హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను చించివేసిన ఘటనకు సంబంధించి ఆయనపై 504, 506, 427 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు...

సంజయ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదు

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజకీయాల పట్ల కనీస పరిజ్ఞానం లేదని టీపీసీసీ ఛైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ దొంగ నాటకాలు...

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మృతి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాతో పోరాడి కన్నుమూశారు. ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ రోజు...

టీఆర్‌ఎస్‌ మత రాజకీయాలు చేస్తోంది

టీఆర్ఎస్‌ పార్టీ మతరాజకీయాలు చేస్తోందంటూ మాజీ ఎంపీ, బీజేపీనేత విజయశాంతి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆమె.. గతంలో హిందువులపై విద్వేషం వెళ్లగక్కిన ఎంఐఎం నేతను కేటీఆర్ ఎందుకుప్రశ్నించలేకపోయారన్నారు....

జాగ్రత్త.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం

హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి, మేయర్ పీఠం...

కేసీఆర్ రుణం తీర్చలేనిది

దౌల్తాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణం తీర్చలేనిదని సీఎం రీలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందుకున్న అర్హులు అన్నారు. వివరాలు చూస్తే.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్...

నగర ప్రజలకు వరాలు కురిపించిన సీఎం

నగర ప్రజలకు టీఆర్‌ఎస్‌ పార్టీ వరాల జల్లు కురిపించింది. గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ భవన్‌లో లాంఛనంగా...

చెప్పిందే ఎన్నిసార్లు చెబుతారు: కేంద్రమంత్రి

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. నిన్న టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ భవన్‌లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -