జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి నగరమే ఏకైక రాజధానిగా ఉండాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. 5 నియోజకవర్గాల పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్.. అధికారం...
హైదరాబాద్ : తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసే పనిపై దృష్టి పెట్టాయి. ఈ విషయంలో మిగతా పార్టీల కంటే టీఆర్ఎస్ అందరి కంటే ముందు...
కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బద్మాష్ బీజేపీ ఓ దగాకోర్ పార్టీ అని సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ వల్ల ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టడం,...
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన దళితలకు 40 ఎకరాల భూమి కేటాయించారు. ఈ భూమిని అధికార పార్టీ నేతలకు చెందిన కుటుంబ సభ్యులు కబ్జా చేశారని, దళితులకు కేటాయించిన...
భారీగా అక్రమ గుట్కా స్వాధీనం
ప్రభుత్వం నిషేధించిన గుట్కా వ్యాపారంపై పట్టణ పోలీసులు తమదైన శైలిలో దాడులు నిర్వహించి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గుట్కా దందాపై పంజా విసిరారు. వేములవాడ పట్టణంలో నిషేధిత గుట్కా...
ప్రభుత్వానికి ఈసీ షాక్
హైదరాబాద్: ఇటీవల వరదల్లో చిక్కుకున్న బాధితులకు ప్రభుత్వం కుటుంబానికి రూ. 10వేల చొప్పున అందజేస్తున్న విషయం తెలిసిందే. కాగా, గ్రేటర్ ఎన్నికల నగారా మోగడంతో సాయాన్ని తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర...
హైదరాబాద్: ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ.. రాష్ట్రంలో తమ హవా మొదలైందని ఆహా ఓహో అని బీరాలు పోతోందని సీఎం కీసీర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు...
జాతీయ పార్టీ అయిన బీజేపీ తాజాగా రాష్ట్రంలో తన బలం పుంజుకుంటోంది. ఇటీవల దుబ్బాక బై ఎలక్షన్లో ఘనవిజయం సాధించిన కమలం పార్టీ.. గ్రేటర్ ఎలక్షన్లో తమ సత్తా చూపించాలని చూస్తోంది. అందుకనుగుణంగా...
ఆస్ట్రేలియాలో.. భారతజట్టు టీ20, వన్డేలతో పాటు 4 టెస్టులాడననుంది. రెండు జట్ల బలాబలాలు చూస్తే.. ఇరు జట్లు మంచి ఫామ్లో ఉన్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లకు ఐపీఎల్ ద్వారా మంచి మ్యాచ్ ప్రాక్టీస్...
స్వయం ఉపాధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ముస్లిం మైనారిటీ, క్రిష్టియన్ మైనారీటీ యువతకు శుభవార్త అందించింది. 60 శాతం సబ్సిడీపై ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసేందుకు 4 చక్రాల మినీ...
బీజేపీ నాయకురాలు, ప్రముఖ సినీనటి ఖుష్బూ సుందర్ పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు ఓ కంటైనర్ని ఢీ కొట్టింది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఆక్సిడెంట్ జరిగిన వెంటనే...
14 ఏళ్లకే డిగ్రీ
14 ఏళ్లకే డిగ్రీ పట్టా పొందాలంటే మామూలు విషయమా. ఇది అసాధ్యమని ఎవరైనా మూకుమ్మడిగా చెబుతారు. కానీ, ఈ అసాధ్యాన్ని సాధ్యం చేశాడు కాచిగూడకు చెందిన14 ఏళ్ల ఆగస్త్య జైస్వాల్....