జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విషయంలో విపక్షాలకు అధికార టీఆర్ఎస్ షాక్ ఇచ్చిందా..! అంటే ఔననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో సిద్ధమై, ఇతర పార్టీలు సన్నద్ధం కావడానికి ఏమాత్రం...
కరోనా వైరస్ విజృంభించి నిన్నటికి ఏడాది పూర్తయింది. అయినా ఇప్పటికీ ఈ మహమ్మారి రోగం ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టిస్తూనే ఉంది. కరోనా కట్టడికి వ్యాక్సిన్ కోసం ఎదురు చూపులు కొనసాతున్నాయి. కోవిడ్...
రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఉత్తమ పోలీసు అధికారిగా మేడిపల్లి సీఐ అంజిరెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాచకొండ పోలీసు కమీషనర్...
ఇవాళ జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. రేపట్నించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా.. 21న నామినేషన్ల పరిశీలన, 22 నామినేషన్ల విత్డ్రా, డిసెంబర్ 01న ఎన్నికలు జరగుతాయి. 04న ఓట్ల లెక్కింపు,...
ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు బస్వరాజు సారయ్యను సిద్దిపేట జిల్లా రజక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్...
జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ వెలువడడంతో ఆయా పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ...
భారత్లో కొత్తగా 29,164 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,74,291కి చేరింది. ఇందులో 4,53,401కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు 82,90371 మంది కరోనా నుంచి కోలుకున్నారు....
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మొదటి కేసు వెలుగు చూసి నేటికి ఏడాది పూర్తయింది. వాస్తవానికి ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ హాంకాంగ్ పత్రిక ‘ది...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) పోరుకు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఇవాళ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ.. బుధవారం నుంచే జీహెచ్ఎంసీ...
బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం...
అతి త్వరలోనే రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్పై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను...
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం ఉదయం ఇందిరాపార్కులో పంచతత్వ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్...