end
=
Tuesday, March 24, 2026
Homeవార్తలు

వార్తలు

పండుగ వేళ జీహెచ్‌ఎంసీ కార్మికులకు శుభవార్త..

తెలంగాణ సర్కారు దీపావళి పర్వదినాన జీహెచ్‌ఎంసీ కార్మికులకు శుభవార్త చెప్పింది. వారి నెలవారీ జీతాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం కార్మికుల జీతం రూ. 14,500. కాగా, దీనికి అదనంగా...

గంటాకు షాక్‌.. ఆస్తుల్ని వేలం వేయనున్న బ్యాంక్‌

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్‌రావుకు ఇండియన్‌ బ్యాంక్‌ షాకిచ్చింది. ఆయనకు చెందిన ప్రత్యూష కంపెనీ లిమిటెడ్ ఆస్తుల్ని వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఈ వేలం ప్రక్రియ ఈనెల 25న...

రాష్ట్రంలో బాణాసంచా నిషేధం..

దీపావళి పర్వదినాన కాల్చే బాణాసంచాను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం వెలువరించింది. రాష్ట్రంలో బాణాసంచా నిషేధించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇంద్రప్రకాశ్ పిల్‌ వేయడంతో షాపులను మూసివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన...

దుబ్బాక ఓటమిపై సీఎం స్పందన..

బీజేపీ విషయంలో ఎక్కువ ఆందోళన అక్కర్లేదని టీఆర్‌ఎస్ నేతలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందడంపై ముఖ్యనేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం నుంచి...

దుబ్బాక ఎమ్మెల్యేకు ఘన సన్మానం

సిద్దిపేట జిల్లా దుబ్బాక నూతన శాసనసభ్యులుగా ఎన్నికైన రఘునందన్ రావును దుబ్బాక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు జేజేలు పలికారు. ఇందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావు...

ఫలితాలపై తేజస్వి సంచలన వ్యాఖ్యలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఫలితాలపై మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో...

బాణసంచా కాలిస్తే కఠిన చర్యలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులు అమ్మడం, వినియోగించడాన్ని నిషేదిస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. దీపావళి పర్వదినాన బాణసంచా కాల్చడం ద్వారా వాయు కాలుష్యంతో...

ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టులో విచారణ

రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్‌ విధానంపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరుగనుంది. ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేయాలని హైకోర్టులో దాఖలైన మూడు పిటిషన్లను ఒక్కటిగా చేసి న్యాయస్థానం విచారించనుంది....

రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు..

పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పును తీసుకువచ్చింది. ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే దురదృష్టావశాత్తు మరణిస్తే.. వారిపై సానుభూతి కలిగి, విపక్షాలు సైతం పోటీలో నిలబడలేని...

‘లాక్‌డౌన్‌’.. వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌

పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం ఈ ఏడాదిని కరోనా మహమ్మారి పూర్తిగా వశపరుచుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న అన్ని తరాల వారు జీవితంలో తొలిసారి లాక్‌డౌన్‌ను అనుభవించారు. ఒక్కరోజు కర్ఫ్యూ ఉంటేనే విపరీతంగా...

నిరుపేద అమ్మాయికి పెళ్లి చేసిన కానిస్టేబుల్‌

మెదక్ జిల్లా రేగోడు గ్రామానికి చెందిన ఇరుగదిండ్ల కూతురు మమత వివాహాన్ని దగ్గరుండి జరిపించాడు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ వీరేశం. ఆయన తన సొంత డబ్బులతో అమ్మాయి వివాహం అంగరంగ వైభవంగా...

దుబ్బాకలో బీజేపీ గెలవలేదు

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓడిపోవాలనే కసితోనే ప్రజలు బీజేపీకి ఓటేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సానుభూతితో రఘునందన్ రావు గెలిచారు తప్ప బీజేపీ కాదని ఆయన విమర్శించారు....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -