end
=
Sunday, November 23, 2025
Homeవార్తలు

వార్తలు

జియో యూజర్లకు గూగుల్ బంపరాఫర్.. 18 నెలల పాటు ఏఐ సేవలు ఉచితం

AI Plan Free: టెక్ దిగ్గజం గూగుల్(Google) మరియు దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) మధ్య భారీ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడింది. ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం భారత...

చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..ఐదుగురికి ఉరిశిక్ష

Chittoor: పదేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా హల్‌చల్ సృష్టించిన కఠారి అనురాధ, కఠారి మోహన్ దంపతుల హత్యకేసు(Murder case)లో సంచలనాత్మక తీర్పు వెలువడింది. ఈ కేసును విచారించిన ఆరు అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు...

రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు..బిహార్‌లో ఎన్డీయే మ్యానిఫెస్టో

Bihar Assembly Elections: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఇంకా కొన్ని రోజుల్లో జరగనుండగా, రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు(Political parties) ప్రచారాన్ని వేగవంతం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..పెనుగొండ పేరు మార్పు

Penugonda: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District)లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగొండ (Penugonda)పేరును ఇకపై ‘వాసవీ పెనుగొండ’(Vasavi Penugonda)గా మార్చాలని నిర్ణయించింది....

నేడు సర్దార్ పటేల్ 150వ జయంతి.. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడతానని ఐక్యతా ప్రతిజ్ఞ చేసిన ప్రధాని

PM Modi: దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి (Sardar Vallabhbhai Patel 150th Birth Anniversary )సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ...

మళ్లీ గాజాపై బాంబుల వర్షం.. 104 మంది పాలస్తీనియన్ల మృతి

Gaza : గాజా ప్రాంతంలో మరోసారి భయంకరమైన బాంబుల వర్షం (bombs)కురుస్తోంది. కొన్ని రోజులుగా నెలకొన్న కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire Agreement) తాజాగా చెరగిపోతోంది. ఇజ్రాయెల్(Israel) నుంచి నడిపించిన వైమానిక దాడులు...

బ్రీత్ ఎనలైజర్ ఫలితాలను తుది నిర్ధారణగా పరిగణించరాదు: తెలంగాణ హైకోర్టు

Telangana High Court: తెలంగాణ హైకోర్టు తాజాగా బ్రీత్ ఎనలైజర్ (శ్వాస పరీక్ష) ఫలితాలను (Breathalyzer test)మాత్రమే ఆధారంగా తీసుకొని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు (Disciplinary measures) చేపట్టడం చట్టవిరుద్ధం అని స్పష్టం...

శాంతియుత అణుశక్తికి అండగా భారత్‌.. ఐక్యరాజ్యసమితిలో పురందేశ్వరి

United Nations : భారత ప్రతినిధిగా దగ్గుబాటి పురందేశ్వరి (Purandeshwari) ఐక్యరాజ్యసమితి (United Nations) సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. అంతర్జాతీయ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) నివేదికపై జరిగిన ప్రచురిత చర్చల్లో భారతదేశం...

మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో కలకలం..స్నేహితురాలి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన డీఎస్పీ

Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ(Police Department)లో ఒక అరుదైన ఘటన కలకలం రేపింది. రక్షించాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ అధికారి స్వయంగా దొంగతనానికి పాల్పడిన ఘటన బయటపడటంతో భోపాల్...

ప్ర‌శాంత్ వ‌ర్మ ‘మ‌హాకాళి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

Bhoomi Shetty : ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి వచ్చిన తొలి చిత్రం ‘హనుమాన్‌’ దేశవ్యాప్తంగా విశేష విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాకు కొత్త దారులు చూపించిన ఆ...

దేశ ప్రజలకు బిగ్ అలర్ట్ .. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

New Rules : దేశవ్యాప్తంగా ప్రజల జీవితంలో కీలకమైన మార్పులు రానున్నాయి. నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్, ఆధార్ నమోదు (Banking, Aadhaar registration)విధానాల్లో కొత్త నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పులు...

భారీగా తగ్గిన బంగారం ధరలు..ఈరోజు తులం ఎంతంటే?!

Gold prices : మన దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ చిన్న శుభకార్యం జరిగినా, ఆ సందర్భాన్ని మరింత స్మరణీయంగా మార్చుకునేందుకు ప్రజలు బంగారం కొనుగోలు చేయడం...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -