end
=
Wednesday, March 25, 2026
Homeవార్తలు

వార్తలు

అల్వాల్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

రూ.9 లక్షల నగదు స్వాధీనం9 మంది ముఠా సభ్యులు అరెస్టుఅల్వాల్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వహణ పాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై భారీ మొత్తంలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు...

నటుడు జగపతిబాబు సోదరుడికి బెదిరింపు కాల్స్‌

యుగేంద్రతోపాటు కుటుంబాన్ని అంతం చేస్తానని వార్నింగ్‌గుట్టల బేంగంపేట స్థల వివాదమే కారణం కారు రివర్స్‌ గేర్‌ – మహిళ మృతి ప్రముఖ తెలుగు సీనియర్‌ నటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్రకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని బంజారాహిల్స్‌...

కారు రివర్స్‌ గేర్‌ – మహిళ మృతి

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కారు డోర్‌ - చెట్టు మధ్య ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన బెంగుళూరులోని సదాశివనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టెక్కి అయిన నందిని...

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రభావంమున్సిపల్‌ చట్టాల్లో సవరణలు సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా నగర ప్రజల ఓట్ల కోసం అన్ని పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే అధికార...

పాలిసెట్‌ అర్హత మార్కులు 25 శాతానికి తగ్గింపు

విద్యార్థులకు సిలబస్‌ భారం తగ్గించేందుకు నిర్ణయంఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు క్వాలిఫైయింగ్‌ మార్కులతో సబంధం లేకుండా ప్రవేశాలుఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌ పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు(పాలీసెట్‌ 2020) సంబంధించి...

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ (69) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్లాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. గతంలో ఆయన నాగాలాండ్‌, మణిపూర్‌ గవర్నర్‌గా, హిమాచల్‌ ప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు. గతకొంత కాలంగా...

మరో 39 రైలు సర్వీసులు ప్రారంభం…

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్‌లాక్‌ 5.0 నడుస్తోంది. అయితే సెంట్రల్‌ రైల్వేశాఖ ప్రజల సౌకర్యార్థం విడదల వారిగా, జోన్‌ల వారిగా, స్టేషన్ల వారిగా రైలు సర్వీసులను పెంచుకుంటూ పోతుంది....

అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లు, ఒక జెసీబి వాహనాలను సీజ్‌ చేశారు. ఈ ఘటన గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని దహగాం మండలం కుంచెవెళ్లి గ్రామ...

లక్ష్మీనరసింహస్వామి శేషపడగలు ధ్వంసం

ఏపీలో హిందూ దేవాలయాలపై ఆగని దుండగుల దుశ్చర్యలు యాల‌కుల‌తో శృంగార స‌మ‌స్య‌ల‌కు చెక్‌ ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రథాలు ధ్వంసం చేయడం, కాలబెట్టడం, విగ్రహాలను కూల్చడం వంటివి హిందూ మతవాదులను, మనోభావాలను...

బదిలీపేరుతో రియల్‌ వ్యాపారి నమ్మక ద్రోహం

ప్రభుత్వ మహిళా ఉద్యోనిపై అత్యాచారంరూ.10 లక్షలు, 35 తులాల బంగారం కాజేసిన మోసగాడు గవర్నర్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతిదాడి భర్త ఉద్యోగం హైదరాబాద్‌లో… భార్య ఉద్యోగం ఆదిలాబాద్‌లో… అయితే మహిళా ప్రభుత్వ ఉద్యోగిని హైదరాబాద్‌లో తన భర్త...

గవర్నర్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతిదాడి

లాఘ్‌మాన్‌ గవర్నర్‌ రహ్మతుల్లా యార్మాల్‌ గాయాలు8 మంది మృతి, 30 మందికి తీవ్రంగా గాయాలు ఆఫ్ఘనిస్తాన్‌లో గవర్నర్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది మరణించగా 30 మంది తీవ్రంగా...

వైద్యరంగంలో నోబెల్‌ బహుమతులు

వైద్యశాస్ర్తంలో విశేషంగా కృషి చేసినందుకు 2020 సంవత్సరానికి గాను ముగ్గురు వైద్య శాస్ర్త వేత్తలకు నోబెల్‌ బహుమతి లభిచింది. ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్న అనేక అనారోగ్య సమస్యల్లో కాలేయ క్యాన్సర్‌ ఒకటి. హైపటైటిస్‌ సి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -