end
=
Wednesday, March 25, 2026
Homeవార్తలు

వార్తలు

నేరాలు అరికట్టడంలో యోగి ప్రభుత్వం ఫెయిల్‌

కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు ఉత్తరప్రదేశ్‌లో రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు ఎక్కువవుతున్నాయని, యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నేరాలను అదుపు చేయపోతుందని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌...

తండ్రిని చంపిన కొడుకు..

సాయం చేసిన తల్లి..మంటకలిసిన మానవత్వం రంగారెడ్డి  :  బంధాలు, బంధుత్వాలు మాయమైపోతున్నాయి. మనుషులు మరీ కఠినాత్మకంగా తయారవుతున్నారు. సొంతవాళ్లను కూడా చంపేందుకు వెనకాడం లేదు. తాజాగా చేవెళ్ల మండలంలోని‌ గుండాల గ్రామంలో కన్నకొడుకే తండ్రిని...

దసరాకు ‘ధరణి’ ప్రారంభం

వెబ్‌డెస్కు : ఈ దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజును ప్రజలు మంచి ముహూర్తంగా భావిస్తున్నందున ముఖ్యమంత్రి స్వయంగా ధరణి...

విచ్చలవిడిగా కరోనా టీకాలు

వెబ్‌డెస్కు :  ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న కరోనా టీకాలను చైనాలో విచ్చలవిడిగా ప్రజలకు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతరత్రా దుష్ప్రభావాలు కలుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నా దీన్ని ఆపడం లేదని నిపుణులు మండిపడుతున్నారు....

నలుగురు హీరోయిన్ల ఫోన్లు సీజ్

వెబ్‌డెస్కు : బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేసింది ఎన్సీబీ నలుగురు హీరోయిన్లను ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టింది. ఈ కేసులో ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ప్రశ్నించిన ఎన్సీబీ, నిన్న మరో...

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌సింగ్‌ మృతి

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన జూన్‌ 25న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో మ‌ల్టీఆర్గాన్ డిసిన్ఫెక్షన్‌...

దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం

24 గంటల్లో 88,600 పాజిటివ్‌ కేసులతోపాటు 1,124 మరణాలు.. తెలంగాణకు కొత్త ఐపీఎస్‌లు భారతదేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల...

బీజేపీలో మహిళలకు కీలక పదవులు

వెబ్‌డెస్కు :  బీజేపీ పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించి జాతీయ నాయకత్వంలో పలువురు కొత్త వారికి చోటు కల్పించింది. వివిధ విభాగాలకు సంబంధించి పలువురు నేతలకు ఎంపిక చేసిన బీజేపీ తెలంగాణకు చెందిన...

తెలంగాణకు కొత్త ఐపీఎస్‌లు

అక్రమంగా రేషన్‌ బియ్యం విదేశాలకు ఎగుమతి ! కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ర్టానికి కొత్తగా 11 మంది ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రంలో సెప్టెంబర్‌ 3న...

అక్రమంగా రేషన్‌ బియ్యం విదేశాలకు ఎగుమతి !

బియ్యం ఎగుమతి ముఠాను పట్టుకున్న పోలీసులు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలో రేషన్‌ బియ్యాన్ని రూ.12కి కిలో బియ్యాన్ని కొనుగోలు చేసి దుబాయ్‌,...

ప్రకాశం బ్యారేజీకి వరద పోటు

గేట్లు ఎత్తివేసి దిగువ కృష్ణాలోకి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ నుండి వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వస్తోంది. దీంతో...

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక తెలంగాణలోని జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని, అలాగే ఉపరితల ఆవర్తనం కొనసాగడం వల్ల హైదరాబాద్‌తో సహా కరీంనగర్‌,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -