end
Saturday, May 9, 2026
Homeవార్తలు

వార్తలు

యాచకుడు అయితేనేం… మానవత్వంలో మారాజు

కరోనా సహాయనిధికి లక్ష రూపాయాల విరాళం'సామాజిక కార్యకర్త' గా బిరుదు పొందిన పూల్‌పాండియన్‌ చెన్నై, తమిళనాడుః అతనో బిక్షగాడు, అయితేనేం మానవత్వంలో మరాజు. కోట్లకు కోట్లు డబ్బు ఉండి కూడా పైసా బిక్ష వేయని...

ఇంకా వెంటిలేటర్‌పైనే గాయకుడు బాలు

రూమర్లు పుట్టించవద్దని తనయుడు ఎస్పీ చరణ్‌ వీడియో సందేశం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం అందిరికీ విధితమే. అయితే తన తండ్రి...

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ర్ట వ్యాప్తంగా దాదాపు 19,600 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు 10 మంది...

వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్‌ ఇంజనీరింగ్‌ అవార్డు

కరోనా కష్ట కాలంలో కోవిడ్‌ బాధితులకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చింనందుకు, పీపీఈ కిట్లు అందించడంలో తీవ్రంగా కృషి చేసిన నాడీ సంబంధిత వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్‌ రాయల్‌ అకాడమీ ఆఫ్‌...

వాగులో గల్లంతైన టిఆర్‌ఆర్‌ నాయకుడు

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రాష్ర్టమంతటా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు జంగపల్లి శ్రీనివాస్‌ వాగులో కొట్టుకుపోయారు. సిద్దిపేట జిల్లా శనిగరం - బద్దిపల్లి వాగులో...

గొంతు కోసీ…ఆపై ఉరి వేసి…

మహారాష్ర్ట ః పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినందుకు ఓ యువతి గొంతుకోసేశాడు ఓ ప్రబుద్ధుడు. పైగా ఆ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి విఫలయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే మహారాష్ర్టలోని థానే జిల్లాలో...

కవి ఏలేశ్వర నాగభూషణ ఆచార్య మృతి

మెదక్ మట్టి కవి… రిటైర్డ్ ఉపాధ్యాయుడు., ప్రముఖ కవి.. ఏలేశ్వరం నాగభూషణం ఆచారి, ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. చాలా సంవత్సరాలుగా గొంతు వ్యాధితో బాధపడుతున్న ఏలేశ్వరం నాగభూషణం ఆచారి మరణం సాహితీలోకానికి...

వరదనీటితో నిండిన హుస్సేన్‌సాగర్‌

దిగువకు నీరు విడుదలలోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు గత వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదు హుస్సేన్‌ సాగర్‌ నిండింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు జలాశయం మిగులు...

అక్రమ మద్యం పట్టివేత

గుంటూరుః ఆంధ్రప్రదేశ్‌ బిజేపి నాయకుడు గుడివాక రామాంజనేయులు అలియాస్‌ అంబిబాబు తెలంగాణ నుండి గుంటూరుకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు ఏఈఎస్‌ చంద్రశేఖర్‌రెడ్డి తనిఖీలు చేసి అరెస్టు చేశారు....

సామాజిక ఉద్యమకారుడు సోలిపేట రామలింగారెడ్డి

- మంత్రి హరీష్ రావు సామాజిక ఉద్యమకారుడిగా…, జర్నలిస్టుగా,… రాజకీయుడిగా… వివిధ రూపాల్లో దుబ్బాక శాసన సభ్యులు రామలింగారెడ్డి ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవితం సమాజానికి స్ఫూర్తి దాయకమని రాష్ట్ర ఆర్థిక...

ధవళేశ్వరం బ్యారేజీకి భారీ వరదనీరు

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉప్పొంగుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల పడుతున్న భారీ వర్షాలకు...

ఆగస్టు 19న ఏపీ కేబినెట్‌ సమావేశం

అమరావతి ః ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. ఈ కేబినెట్‌ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన పారిశ్రామిక విధానం తదితర అంశాల...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -