end
=
Sunday, November 23, 2025
Homeవార్తలు

వార్తలు

భారత్‌పై విషం కక్కిన ‘బంగ్లా’.. ఆ దేశ‌పు మ్యాప్‌లో మ‌న ఈశాన్య రాష్ట్రాలు

Bangladesh : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus)మరోసారి భారత్‌(India)తో దౌత్యపరమైన వివాదాన్ని తెరమీదకు తెచ్చారు. ఈసారి ఏకంగా భారత్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా భారత ఈశాన్య రాష్ట్రాలను(Northeastern states)...

పెళ్లిపై శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు

Sreeleela: టాలీవుడ్‌లో ఇప్పుడు అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల (Sreeleela) పేరు ముందుంటుంది. ఒక్క తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా, బాలీవుడ్‌లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం...

పసిడి పరుగుకు బ్రేకులు..తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

Gold prices: గత రెండు నెలలుగా ఎగబాకుతూ వచ్చిన బంగారం, వెండి ధరల (Gold and silver prices)కు బ్రేకులు పడాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో పాటు డాలర్ బలపడటం...

తెలంగాణలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ప్రారంభం..భారీగా దరఖాస్తులు

Liquor: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల (Liquor stores) కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియ (Lottery Process) సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ల...

భారత తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ పేరు..

Supreme Court: భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా (New CJI) జస్టిస్‌ సూర్యకాంత్‌ (Justice Suryakant)ఎంపికయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌ (Justice B.R....

ఎన్నో ఏళ్ళ కీళ్ల నొప్పులకు శాశ్వాత పరిష్కారం “సంధి వర్ధన” ఔషధం.

Joint pain : అన్ని రకాల కీళ్లవాత సమస్యకు శాశ్వత పరిష్కారం "సంధి వర్ధన" ఔషధం. ఎటువంటి ఆపరేషన్ మరియు హాస్పటల్ వెళ్లకుండా అతి తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే తయారు చేసుకునే...

బంగాళాఖాతంలో ‘మొంథా’ తుపాను ఉధృతి ..అప్రమత్తమైన ఏపీ సర్కార్

Cyclone Montha: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతూ ‘మొంథా’ తుపానుగా మారింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఈ తుపాను రేపటికి తీవ్ర తుపానుగా...

భూమి సునీల్‌కు “భూమి రత్న” పుర‌స్కారం

రైతుల భూమి హక్కుల కోసం చేసిన విశిష్ట సేవలకు గౌర‌వం Hyderabad: ప్ర‌ఖ్యాత భూమి హ‌క్కుల సంస్క‌ర్త‌, న్యాయ‌ నిపుణులు, రైతు న్యాయవాది ఎం.సునీల్ కుమార్‌(M.Sunil Kumar)(భూమి సునీల్‌)కు "భూమి ర‌త్న" (Bhoomi Ratna)పుర‌స్కారం...

రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన..విద్యార్థినిపై యాసిడ్ దాడి

Delhi: రాజధాని ఢిల్లీలో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో ఓ 20 ఏళ్ల విద్యార్థిని(student)పై ముగ్గురు యువకులు యాసిడ్ దాడి(Acid Attack)కి తెగబడ్డారు. తనను పదేపదే...

ఐదేళ్ల విరామం తరువాత భారత్-చైనా మధ్య పునః ప్రారంభమైన విమాన సర్వీసులు

India China flights: దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత్-చైనా మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. ఈ పునఃప్రారంభం ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణలో ఒక కీలకమైన మైలురాయిగా భావిస్తున్నారు....

ఆర్జేడీ ఆట‌విక పాల‌న వ‌ద్దు.. ఎన్డీయే కూట‌మిని గెలిపించండి: అమిత్ షా

Union Home Minister Amit Shah : బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల (Bihar Assembly elections ) ప్ర‌చారం జోరుగా సాగుతున్న‌ది. మ‌హాఘ‌ట్బంధ‌న్ కూట‌మి(Mahaghatbandhan alliance), ఎన్డీయే కూట‌మి పోటా పోటీగా ప్ర‌చారం...

మొబైల్ దొంగ‌ల హ‌ల్‌చ‌ల్‌.. అడ్డుకునే ప్రయత్నంలో డీసీపీపై కత్తిదాడి

. సెల్‌ఫోన్లు అప‌హ‌రించి ప‌రార‌వుతున్న దొంగ‌లు.. . గుర్తించి వెంబ‌డించిన సౌత్ జోన్ డీసీపీ చైత‌న్య‌కుమార్‌.. . డీసీపీపై క‌త్తితో దాడికి య‌త్నించిన దుండ‌గులు.. . గ‌న్తో మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపిన డీసీపీ.. Hyderabad: మొబైల్ దొంగిలించి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -