end
=
Friday, March 13, 2026
Homeవార్తలు

వార్తలు

తిరుమలలో రాజకీయ పోస్టర్‌ కలకలం..!

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తమిళనాడు(Tamil Nadu) కు చెందిన కొందరు భక్తులు(devotees) అత్యుత్సాహంగా ప్రవర్తించిన సంఘటన తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భక్తులు ఆ ప్రాంతంలో ఉన్న...

కడియం శ్రీహరి అఫిడవిట్‌పై తాటికొండ రాజయ్య విమర్శలు

Warangal: ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఇటీవల దాఖలు చేసిన అఫిడవిట్‌పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ రాజయ్య, కడియం శ్రీహరికి “పోయేకాలం” వచ్చినట్టుందని,...

నేడు గవర్నర్‌కు కోటి సంతకాలు సమర్పించనున్న వైఎస్ జగన్..ఎందుకో తెలుసా?

YS Jagan : ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల(Government Medical Colleges) ను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ(YCP) తన పోరాటాన్ని మరింత ఉధృతం...

ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు..ముగ్గురు మావోయిస్టులు మృతి

Encounter : ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో మరోసారి భద్రతా బలగాలు(Security forces)–మావోయిస్టుల(Maoists) మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి...

దావోస్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి .. కోర్టు గ్రీన్ సిగ్నల్

WEF Tour: ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం – WEF)లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఏసీబీ కోర్టు(ACB Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్విట్జర్లాండ్‌(Switzerland)లోని...

బంగ్లాదేశ్‌ హైకమిషనర్‌కు భారత్‌ సమన్లు: దౌత్య వర్గాల్లో కలకలం

Bangladesh : భారత్‌లో పనిచేస్తున్న బంగ్లాదేశ్‌ హైకమిషనర్‌(Bangladesh High Commissioner) రిజాజ్‌ హమీదుల్లాకు భారత ప్రభుత్వం(Government of India) సమన్లు (Summons)జారీ చేయడం దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్‌లోని భారత దౌత్య...

రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు..రెండు విడతల్లో నిర్వహణకు ప్రణాళిక..!

Telangana : తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పాలనకు కీలకమైన పరిషత్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం (Govt), ఎన్నికల సంఘం(Election Commission) వేగం పెంచాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ముగియడంతో, తదుపరి...

‘ఆపరేషన్ సిందూర్’ వ్యాఖ్యలపై క్షమాపణ ప్రశ్నే లేదు: పృథ్వీరాజ్ చవాన్

Prithviraj Chavan: ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor)కు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ (Apology) చెప్పే అవసరం ఏమాత్రం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ (Prithviraj...

విద్యే శాశ్వత సంపద..ఏఎన్నార్‌ కళాశాల రూ.2 కోట్ల విరాళం: నాగార్జున

Gudivada : తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) (ఏఎన్నార్‌) ఎక్కువగా చదువుకోకపోయినా, విద్య విలువను అర్థం చేసుకుని వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మహానుభావుడని ప్రముఖ...

రాష్ట్రాభివృద్ధికి కలెక్టర్లే కీలక బలం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Andhra Pradesh : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి(Comprehensive development of the state)లో జిల్లా కలెక్టర్ల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పష్టం...

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు..న్యాయమే గెలిచింది : మల్లికార్జున ఖర్గే

Congress : నేషనల్‌ హెరాల్డ్‌ కేసు(National Herald case)లో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ(Sonia Gandhi, Rahul Gandhi)లకు ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ(Ed) దాఖలు చేసిన...

ప్రయాణికులకు శుభవార్త: సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains: సంక్రాంతి పండుగ(Sankranti festival) ను స్వగ్రామాల్లో ఘనంగా జరుపుకునేందుకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త తెలిపింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని మొత్తం 16...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -