end
=
Saturday, March 14, 2026
Homeవార్తలు

వార్తలు

అమరావతికి రాజధాని హోదా..కేంద్రం సవరణ బిల్లుతో ముందడుగు

Amaravati : అమరావతిని ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) అధికారిక రాజధాని(Official capital)గా ప్రకటించే ప్రక్రియ వేగవంతమవుతోంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం(Central Govt) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్‌...

పొగమంచు కాలుష్య ముసుగులో ఇండియా గేట్..ఢిల్లీలో ఆందోళన కలిగిస్తున్న వాతావరణం

India Gate: ఢిల్లీ(Delhi)లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ ఇండియా గేట్ బుధవారం ఉదయం గాఢమైన పొగమంచు(fog) మరియు పెరుగుతున్న వాయు కాలుష్యం(Air pollution)తో పూర్తిగా కనుమరుగైపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో భారీగా వైరల్...

ప్రధానిమోదీపై కాంగ్రెస్‌ ఏఐ వీడియో.. తీవ్ర దుమారం

Viral Video: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు(Parliament Winter Sessions) జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా(Social media)లో పంచుకున్న ఒక ఏఐ ఆధారిత వీడియో(AI...

జైపూర్ వాక్స్ మ్యూజియంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం

Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్‌(Indian Women's Cricket)కు ప్రతీకగా నిలిచిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Captain Harmanpreet Kaur) మరో చారిత్రాత్మక గుర్తింపును అందుకోబోతున్నారు. రాజస్థాన్‌(Rajasthan)లోని ప్రసిద్ధ జైపూర్ వాక్స్ మ్యూజియం(Jaipur Wax...

నిడిమోరు కుటుంబంలోకి సమంతకు గ్రాండ్ వెల్‌కమ్ ..శీతల్ ఎమోషనల్ నోట్ వైరల్

Samantha Wedding : అగ్ర నటి సమంత(Samantha) వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు రాజ్ నిడిమోరు(Director Raj Nidimoru)తో ఆమె డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న...

ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు..జైలు నిర్బంధానికి ఆర్మీ చీఫ్ మునీర్ కారణం

Imran Khan: పాకిస్థాన్ (Pakistan)మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)మళ్లీ దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు. తనను అక్రమంగా జైలులో నిర్బంధించేందుకు, తన ప్రస్తుత దుస్థితికి పాకిస్థాన్ ఆర్మీ...

గ్రామ పంచాయతీ ఎన్నికలు: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

Telangana: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat elections) ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి మూడో విడత నామినేషన్ల (Third phase of nominations) స్వీకరణ...

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి..నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ

Delhi Tour : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే....

అధిష్ఠానం ఆదేశిస్తే.. డీకే సీఎం అవుతారు: సిద్ధరామయ్య

Karnataka : కర్ణాటక రాజకీయాల్లో(Karnataka politics) సీఎం పదవి మార్పు చర్చలు మళ్లీ వేడెక్కుతున్న సమయంలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Deputy CM DK Shivakumar)మరోసారి...

ఇండిగోకు జీఎస్టీ షాక్.. రూ. 117 కోట్ల భారీ జరిమానా

Indigo: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు జీఎస్టీ(GST) విభాగం నుంచి అనూహ్యమైన దెబ్బ తగిలింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) సంబంధిత నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ కొచ్చి(Kochi)లోని సెంట్రల్...

హిల్ట్ పాలసీపై బీఆర్‌ఎస్‌ పోరు బాట

BRS: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP)పై రాజకీయ కుమ్ములాట కొనసాగుతూనే ఉంది. హిల్ట్ పాలసీ(Hilt policy) పేరుతో భారీ భూ కుంభకోణానికి(Huge land scam ) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress...

ఎస్సీ వసతిగృహంలో కలుషిత ఆహార కలకలం..15 మంది విద్యార్థులకు అస్వస్థత

Gadwal: గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతిగృహం(SC hostel)లో అల్పాహారం (Breakfast) తీసుకున్న విద్యార్థుల్లో(students) 15 మంది అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. శారీరక అస్వస్థతకు గురైన వారిని సత్వరమే స్థానిక...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -