end
=
Thursday, March 12, 2026
Homeవార్తలు

వార్తలు

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా త్వరలో కొత్త రాజకీయ పార్టీ: ఏబీ వెంకటేశ్వరరావు

AB Venkateswara Rao: రాష్ట్ర పురోగతికి తన ఆలోచనలతో ఏకీభవించే వారందరితో కలిసి త్వరలోనే ఒక కొత్త రాజకీయ పార్టీ(new political party)ని స్థాపించనున్నట్లు విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు....

మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి(Shiva Lakshmi) (86) గారు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు.. న్యాయం జరిగేనా?

Amaravati : ఏపీ ప్రభుత్వం(AP Govt) వచ్చే కేంద్ర బడ్జెట్‌(Central budget)లో రాష్ట్రానికి పెద్దపీట కల్పించాలంటూ కేంద్రానికి కోరింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక ఆర్ధిక సాయానికి సంబంధించిన పలు అంశాలను ప్రభుత్వం ప్రతిపాదించింది....

కరూర్ తొక్కిసలాట ఘటన.. విజయ్‌కు సీబీఐ సమన్లు.. ప్రచార వాహనం సీజ్

Tamil Nadu: తమిళ సినీ నటుడు, రాజకీయ నేత విజయ్‌(Vijay)ను కేంద్రంగా చేసుకుని కరూర్ తొక్కిసలాట కేసు(Karur stampede case) రోజురోజుకీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. గత ఏడాది కరూర్‌లో జరిగిన ఈ...

సంక్రాంతి ఎఫెక్ట్.. ట్రావెల్స్‌కు ఏపీ రవాణా శాఖ కఠిన హెచ్చరిక

AP Transport Department: సంక్రాంతి పండుగ(Sankranti festival) సందర్భంగా ప్రయాణికుల (Passengers)రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు టికెట్ ధరలను(Ticket prices) అడ్డగోలుగా పెంచితే సహించబోమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ స్పష్టం...

మెగాస్టార్ సినిమా టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

Chiranjeevi movie : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu)పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ(Sankranti festival) కానుకగా ఈ చిత్రం ఈ...

మరో ఘనతకు సిద్ధమైన ఇస్రో : జనవరి 12న PSLV-C62 ప్రయోగం

PSLV-C62 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO ) మరో కీలకమైన వాణిజ్య ప్రయోగానికి సమాయత్తమైంది. దేశ అంతరిక్ష రంగానికి మరింత ప్రతిష్ట తెచ్చేలా, PSLV-C62 వాహక నౌకను జనవరి 12...

భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. నాకు నోబెల్ ఇవ్వాలి: ట్రంప్

భారత్‌–పాకిస్థాన్ మధ్య 2025లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తానే అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. వైట్‌హౌస్‌లో చమురు రంగ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన, తన...

సంక్రాంతి సందడి..ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు

Sankranti: సంక్రాంతి పండుగ(Sankranti festival)ను స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలనే తపనతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు(journeys) చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లోని ప్రధాన బస్...

తిరుమలలో రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలు..టీటీడీ వివరాలు వెల్లడి

TTD: తిరుమల(Tirumala)లో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలు(Vaikunta dwara darshanam) విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్...

గ్రీన్‌లాండ్‌పై అమెరికా కన్ను: నగదు ఆఫర్‌తో ట్రంప్ ప్రభుత్వ కొత్త వ్యూహం

Donald Trump: డెన్మార్క్ (Denmark)ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను(Greenland) తమ దేశంలో విలీనం చేసుకునే అంశంపై అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం(Donald Trump government) మరోసారి చర్చలకు తెరలేపినట్లు సమాచారం. గ్రీన్‌లాండ్ ప్రజలను డెన్మార్క్...

సికింద్రాబాద్ అస్థిత్వంపై కాంగ్రెస్ కుట్రలు : తలసాని శ్రీనివాస్

Secunderabad : సికింద్రాబాద్‌కు ఉన్న ఘనమైన చరిత్ర(Great history)ను, ప్రత్యేక గుర్తింపును దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -