end
=
Sunday, November 23, 2025
Homeవార్తలు

వార్తలు

ప్రత్యూష మృతి కేసు..రెండు దశాబ్దాల తరువాత తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Actress Pratyusha: రెండేళ్ల తరబడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు (Actress Pratyusha suicide case) మరో కీలక దశను చేరుకుంది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా...

తెలంగాణ బాలికలకు గర్జన… జాతీయ విజేతల కిరీటం

యోనెక్స్–సన్‌రైజ్‌ 48వ నేషనల్స్‌ ముగింపు.. Hyderabad : అరుణాచల్‌ప్రదేశ్‌ ఇటానగర్‌ (Arunachal Pradesh Itanagar)వేదికగా జరిగిన యోనెక్స్–సన్‌రైజ్‌ 48వ ఇంటర్‌ స్టేట్‌, ఇంటర్‌ జోనల్‌ & జూనియర్‌ నేషనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ (Junior Nationals...

బతికున్నప్పుడు తిండి పెట్టలేక.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేక..ఓ తండ్రి ఆవేదన

సొంత పిల్లాడికి అంత్యక్రియలు (funeral)చేయడానికి డబ్బులు లేక స్మశానంలో ఏడుస్తూ కూర్చోవడం చూసిన వారందరినీ కదిలించిన సంఘటన మహబూబ్‌నగర్‌లోని ప్రేమ్‌నగర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. జీవనోపాధి (Livelihood)లేక బతుకుదెరువు కోసం పోరాడుతున్న ఓ తండ్రి...

అమెరికా నుండి భారత్‌కు గ్యాంగ్‌స్టర్ అన్మోల్‌ బిష్ణోయ్‌

Anmol Bishnoi : అమెరికా (America)అధికారుల చేతిలో అరెస్టైన గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్‌ (Gangster Anmol Bishnoi)ను భారత్‌(India)కు తీసుకువచ్చారు. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసు(NC leader Baba Siddiqui...

‘ఓటు చోరీ’ ఆరోపణలపై రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖుల లేఖ

vote chori :‘ఓటు చోరీ’ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని (Central Election Commission)లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పలుమార్లు చేసిన విమర్శలు పెద్ద...

మహిళా ఉగ్రవాదుల దళంతో.. భారత్‌పై ఆత్మాహుతి దాడికి జైషే మహ్మద్ సన్నాహాలు..

Jaish-e-Mohammed: భారత్‌(India)పై మరోసారి దాడి చేసేందుకు పాకిస్థాన్‌లో కార్యకలాపాలు జరుపుతున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ (Jaish-e-Mohammed terrorist organization) కొత్తగా కుట్రలు పన్నుతోందని నిఘా సంస్థలు వెల్లడించాయి. దేశంలో భారీ స్థాయి...

ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Hyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని (Indiramma Saree Distribution Program)ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పలువురు మహిళలకు ప్రతీకాత్మకంగా...

భారత్ మా అమ్మ ప్రాణాలను కాపాడింది: షేక్ హసీనా కుమారుడు

Bangladesh : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కుమారుడు సాజీబ్ వాజెద్ జోయ్ (Sajeeb Wazed Joy)సంచలనాత్మక వ్యాఖ్యలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. భారత్‌లో ఉన్న తన తల్లి ప్రాణాలకు...

సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోంది: ప్రధాని మోదీ

Puttaparthi : పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో (Sri Sathya Sai Centenary Celebrations)పాల్గొనడం తనకు గొప్ప అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన...

మనం చూసిన దైవస్వరూపం సత్యసాయి: సీఎం చంద్రబాబు

Sathya Sai Centenary Celebrations : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)పుట్టపర్తి (Puttaparthi)లో జరిగిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొని, సత్యసాయి బాబా చూపిన లోకకల్యాణ మార్గాన్ని స్మరించుకున్నారు....

మరో ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల మృతి!

Maoists: ఏపీ ఏజెన్సీ పరిమితిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతం (Maredumilli forest area)మళ్లీ ఉద్రిక్తంగా మారింది. బుధవారం తెల్లవారుజామున భద్రతా దళాలు (Security forces) నిర్వహించిన కూంబింగ్‌ ఆపరేషన్‌ (Combing operation)సమయంలో మావోయిస్టులతో...

మీ-సేవ ఇప్పుడు వాట్సప్‌లో!

మీ-సేవ పూర్తిగా WhatsApp ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. ఇకపై పౌరులు ఎలాంటి ప్రభుత్వ సర్టిఫికేట్ అయినా నేరుగా తమ వాట్సప్ ఫోన్ నెంబర్ నుంచే పొందే వీలుంటుంది. ప్రజలకు ప్రయోజనాలు.. మీ-సేవ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -