end
=
Monday, March 16, 2026
Homeవార్తలు

వార్తలు

పరాజయం తరువాత ఆత్మపరిశీలనలో పీకే..ఆశ్రమంలో మౌన దీక్ష

Prashant Kishor: బీహార్ రాజకీయాలలో (Bihar Politics)వ్యూహకర్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ (పీకే), రాజకీయ నాయకుడిగా మారిన తరువాత జరిగిన తొలి కీలక నిర్ణయాల్లో భాగంగా ఒకరోజు మౌన దీక్ష...

ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కిన వైఎస్‌ జగన్..విచారణలో కొత్త దశ

Hyderabad : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan)దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు(CBI Special Court)లో వ్యక్తిగతంగా...

బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్‌.. 10వ సారి ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం

Bihar : బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నో ఊహాగానాల మధ్య జేడీయూ నాయకుడు నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar)మరోసారి ముఖ్యమంత్రిగా (Bihar CM) బాధ్యతలు చేపట్టారు. పాట్నాలోని (Patna)గాంధీ మైదాన్‌లో...

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు: ‘బిల్లుల’ అంశంపై సుప్రీం కీలక తీర్పు

Supreme Court: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతి(President) లేదా గవర్నర్ ఆమోదం(Governor's approval) కోసం పంపించే బిల్లులపై నిర్ణయం తీసుకునే గడువు విధించాలా అన్న ప్రశ్నపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము...

రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన’ ఉత్సవాలకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం

Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకునే వేళ, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రభుత్వం భారీ స్థాయిలో ‘ప్రజా పాలన’ ఉత్సవాలను...

ఫార్ములా-ఈ కేసులో కొత్త మలుపు..కేటీఆర్‌ పై విచారణకు గవర్నర్ అనుమతి

Telangana : తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారిన ఫార్ములా–ఈ కారు రేసు (Formula-E Car Race)నిధుల దుర్వినియోగ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...

హిందుస్థాన్‌ టైమ్స్‌ నుంచి రజనీకాంత్‌కు అరుదైన గౌరవం

Rajinikanth: అగ్ర నటుడు, భారత సినీ జగత్తుకు వెలుగునిచ్చిన తలైవా రజనీకాంత్‌(Thalaiva Rajinikanth)కు అరుదైన గౌరవం(A rare honor)లభించింది. ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక హిందుస్థాన్‌ టైమ్స్‌ (English daily Hindustan Times)తన ఫ్రంట్‌పేజీ...

ప్రత్యూష మృతి కేసు..రెండు దశాబ్దాల తరువాత తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Actress Pratyusha: రెండేళ్ల తరబడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు (Actress Pratyusha suicide case) మరో కీలక దశను చేరుకుంది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా...

తెలంగాణ బాలికలకు గర్జన… జాతీయ విజేతల కిరీటం

యోనెక్స్–సన్‌రైజ్‌ 48వ నేషనల్స్‌ ముగింపు.. Hyderabad : అరుణాచల్‌ప్రదేశ్‌ ఇటానగర్‌ (Arunachal Pradesh Itanagar)వేదికగా జరిగిన యోనెక్స్–సన్‌రైజ్‌ 48వ ఇంటర్‌ స్టేట్‌, ఇంటర్‌ జోనల్‌ & జూనియర్‌ నేషనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ (Junior Nationals...

బతికున్నప్పుడు తిండి పెట్టలేక.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేక..ఓ తండ్రి ఆవేదన

సొంత పిల్లాడికి అంత్యక్రియలు (funeral)చేయడానికి డబ్బులు లేక స్మశానంలో ఏడుస్తూ కూర్చోవడం చూసిన వారందరినీ కదిలించిన సంఘటన మహబూబ్‌నగర్‌లోని ప్రేమ్‌నగర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. జీవనోపాధి (Livelihood)లేక బతుకుదెరువు కోసం పోరాడుతున్న ఓ తండ్రి...

అమెరికా నుండి భారత్‌కు గ్యాంగ్‌స్టర్ అన్మోల్‌ బిష్ణోయ్‌

Anmol Bishnoi : అమెరికా (America)అధికారుల చేతిలో అరెస్టైన గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్‌ (Gangster Anmol Bishnoi)ను భారత్‌(India)కు తీసుకువచ్చారు. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసు(NC leader Baba Siddiqui...

‘ఓటు చోరీ’ ఆరోపణలపై రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖుల లేఖ

vote chori :‘ఓటు చోరీ’ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని (Central Election Commission)లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పలుమార్లు చేసిన విమర్శలు పెద్ద...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -