end
=
Tuesday, March 17, 2026
Homeవార్తలు

వార్తలు

షుగర్ ఉన్నవాళ్లు ఈ చూర్ణాన్ని నాలుగు నెలలు తింటే చాలు..

Diabetes mellitus : "మధుమేహ చూర్ణం:-" 12 అద్భుత ఔషధ మూలికలతో తయారు చేసిన ఈ చూర్ణం అతి ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తూ సహజంగా ఇన్సులిన్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది. కేవలం...

ప్రధాని మోదీ చేత నాలుగు కొత్త వందే భారత్ రైళ్లకు శుభారంభం

Varanasi: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి నేడు నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల(Bharat Express trains)ను జాతికి అంకితం...

ఆపరేషన్‌ పింపుల్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Operation Pimple: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం (Indian Army)మరోసారి అడ్డుకుంది. "ఆపరేషన్ పింపుల్" పేరుతో జరిగిన...

వీళ్లేం సెలబ్రిటీలు?..రైనా, శిఖర్ ధావన్‌లపై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం

CP Sajjanar: ప్రముఖ క్రికెటర్లు సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌ (Cricketers Suresh Raina and Shikhar Dhawan)ల సోషల్‌ మీడియాలో చేసిన ప్రమోషన్‌లపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సజ్జనార్‌...

‘పెద్ది’‘చికిరి చికిరి ’ ఫుల్‌ సాంగ్‌ విడుదల

Peddi Movie : మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది’(Peddi) గా సినీప్రియుల మనసులు దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. భిన్నమైన కథాంశాలతో, సరికొత్త భావోద్వేగాలతో రూపొందుతున్న...

శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా.. రూ.2.5 కోట్ల నగదు పురస్కారం

Sricharani: వన్డే మహిళా ప్రపంచకప్‌లో తన ప్రతిభతో దేశం మొత్తాన్ని గర్వపడేలా తెలుగు క్రికెటర్‌ శ్రీచరణి (Cricketer Sricharani)ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆమె ప్రదర్శనకు గుర్తింపుగా ప్రభుత్వం రూ.2.5 కోట్ల...

డిసెంబర్ 30 నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం: తితిదే ఈవో

TTD: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తుల సూచనలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పులు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు....

వందేమాతరం అనేది ఒక పదం కాదు..మంత్రం: ప్రధాని మోదీ

PM Modi : భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ (Vande Mataram) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు జరగనున్న ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు నూతన ఢిల్లీలోని ఇందిరా...

వందేమాతరం గేయానికి 150 ఏళ్లు..దేశవ్యాప్తంగా గేయాలాపన వేడుకలు

Vande Mataram: స్వాతంత్య్ర సమర యోధుల మనసుల్లో అగ్నిజ్వాలల్ని రగిలించిన దేశభక్తి గేయం ‘వందేమాతరం’ రాసి నేటికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం (Central Govt)ఏడాది పొడవునా...

రాష్ట్ర స్థాయి టైపింగ్ హయ్యర్ పరీక్షలో సహస్రకు 3వ ర్యాంక్

Hyderabad : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం (Intermediate second year)చదువుతున్న విద్యార్థిని శ్రీ భాష్యం సహస్ర (Sri Bhashyam Sahasra)రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. తెలంగాణ టెక్నికల్‌ బోర్డు నిర్వహించిన ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌...

మళ్లీ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య.. 100కు పైగా విమానాలు ఆలస్యం

Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI Airport) మరోసారి సాంకేతిక సమస్యలతో ఇరుక్కుంది. శుక్రవారం ఉదయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో ఆకస్మికంగా తలెత్తిన లోపం...

మరోసారి అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

Mumbai : రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ (Anil Ambani)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మరోసారి సమన్లు జారీ (ED summons)చేసింది. బ్యాంకు మోసం, మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణకు ఆయనను ఆహ్వానించినట్లు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -